కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాతృమూర్తి పోలా మినో కన్నుమూశారు. ఆమె వయసు 90ఏండ్లు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇటలీలోని తన స్వగృహంలో గత నెల 27న మృతిచెందారు. 30న అంత్యక్రియలు నిర్వహించారు
కరీంనగర్ గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత బోనాల రాజేశం మృతికి మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామానికి చెందిన బోనాల రాజేశం (69) గుర
ధ్యాన గురువు ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ (74) ఆదివారం సాయంత్రం కడ్తాల్లోని మహేశ్వర మహా పిరమిడ్లో తుదిశ్వాస విడిచారు. ధ్యానం అంటే శ్వాస మీద
ప్రముఖ మళయాళ నటి, ఫిల్మ్ మేకర్ అంబికా రావు కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు. 58 ఏండ్ల అంబిక చాలా కాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు.
కన్నడ నటి చేతనా రాజ్ (21) బెంగళూర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు. ప్లాస్టిక్ సర్జరీ కోసం ఆమె సోమవారం ఆస్పత్రిలో చేరగా సర్జరీ వికటించి ప్రాణాలు కోల్పోయారు. ఊపిరితిత్తుల్లో ఫ్లూయిడ్ ప
యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్(73) శుక్రవారం కన్నుమూశారు. ఈ మేరకు అబుదాబి ప్రిన్స్ మహ్మద్ బిన్ జాయేద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. 1948లో జన్మించిన షేక్ ఖలీఫా.. 2004లో యూఏఈ అధ్యక్షుడి�
Pandit Sukh Ram | కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పండిట్ సుఖ్ రామ్ (Pandit Sukh Ram) కన్నుమూశారు. 94 ఏండ్ల సుఖ్ రామ్కు ఈ నెల 4న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హిమాచల్ప్రదేశ్లోని మండి
ప్రముఖ నిర్మాత, ఎగ్జిబిటర్ నారాయణదాస్ కె నారంగ్ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నారాయణదా�
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ సతీమణి వసుమతి (67) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందారు. మూడురోజుల క్రితం వ�