వన్యప్రాణి సంరక్షకుడు, రచయిత వాల్మీక్ థాపర్(73) శనివారం ఉదయం న్యూఢిల్లీలోని తన నివాసంలో కన్నుమూశారు. థాపర్ తన జీవితాన్ని వన్యప్రాణుల అధ్యయనానికి, ముఖ్యంగా రాజస్థాన్లోని రంథంభోర్ నేషనల్ పార్కులోని
Dr. Jayant Narlikar | ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్ (86) ఇకలేరు. హూయల్-నార్లికర్ గురుత్వాకరణ సిద్ధాంతంతో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఆయన పుణెలో కన్నుమూశారు.
అణుశక్తి కమిషన్ మాజీ చైర్మన్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ) మాజీ కార్యదర్శి డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్ (95) కన్నుమూశారు. దేశ అణు ఇంధన కార్యక్రమంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ ఎంఆర్ శ్రీ�
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని (56) ఏడాది నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో కన్నుమూశారు.
వారం రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన మెదక్ జిల్లా తూప్రాన్కు చెందిన ఆటోడ్రైవర్ గజ్జల బాబు శుక్రవారం చనిపోయాడు. ఈ నెల 19న రాత్రి ఆటోలోనే గడ్డి మందు తాగిన బాబును కుటుంబ సభ్యులు, స్థానికులు సికింద్రాబా�
Sabbitham | పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 17: పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గంకిడి శ్రీనివాస్ అనారోగ్యంతో బారిన పడి దవఖానలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు
Kumudini Lakhia | ప్రముఖ కథక్ నృత్యకారిణి (Kathak dancer) కుముదిని లఖియా (Kumudini Lakhia) కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు 95 ఏళ్లు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం అహ్మదాబాద్ (Ahmedabad) లోని తన నివాసంలో మృతిచెంది�
Dadi Ratan Mohini: బ్రహ్మకుమారి చీఫ్ అడ్మినిస్ట్రేటర్ దాది రతన్ మోహిని కన్నుమూశారు. మార్చి 25వ తేదీన ఆమె వందో పుట్టిన రోజు జరుపుకున్నారు. వందేళ్ల మైలురాయి దాటిన రెండో బ్రహ్మకుమారిగా రతన్ మోహిని రికార్డ�
టీఎన్జీవో కోశాధికారి, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామినేని శ్రీనివాసరావు (60) అలియాస్ బొట్టు శ్రీను, అలియాస్ తెలంగాణ శ్రీను ఆదివారం మృతిచెందారు.
Sam Nujoma | నమీబియా (Namibia) దేశ తొలి అధ్యక్షుడు (First president) సామ్ నుజోమా (Sam Nujoma) అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఇస్మాయిలీ ముస్లిముల నాయకుడు, ప్రముఖ వితరణశీలి ఆగా ఖాన్ తన 88వ ఏట కాలధర్మం చెందారు. వర్థమాన దేశాలలో అనాథాశ్రమాలు, దవాఖానలు, పాఠశాలలు నిర్మించి వేల కోట్ల రూపాయలను సేవా క�