ప్రముఖ సినీ, జానపద గేయ రచయిత కందికొండ యాదగిరి(49) కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు తుదిశ్వాస విడిచారు. కందికొండ మృతితో
హైదరాబాద్ : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి పద్మ కన్నుమూశారు. అనారోగ్యం కారణాలతో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. పద్మ మరణంపై సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అల్లం నారా�
న్యూఢిల్లీ, జనవరి 31: అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) రూపిందర్ సింగ్ సూరి కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. 2020 జూన్లో ఏఎస్జీగా రూపిందర్ నియమితులయ్యారు. 2009లో
హైదరాబాద్, జనవరి 27 : ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్టు, పిల్లలకు ఎంతో ఇష్టమైన ‘డుంబు’ సృష్టికర్త బుజ్జాయి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. బుజ్
హైదరాబాద్, జనవరి 23 : ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష పండితుడు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి కన్నుమూశారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో ఆదివారం కుటుంబసభ్యులు ఆయనను యశోద దవాఖానకు తీసుకెళ్లార
సీనియర్ తెలుగు సినీ దర్శకుడు పి.చంద్రశేఖర్రెడ్డి(86)సోమవారం ఉదయం చెన్నైలో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1933 అక్టోబర్ 15న నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రం గ్రామంలో జన్మించారాయన. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ స
న్యూఢిల్లీ : సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా (67) శనివారం మరణించారు. ఢిల్లీ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న దువాకు ఈ ఏడాది ఆరంభంలో కొవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకింద�
సినిమాటోగ్రాఫర్ జయరాం కన్నుమూత | ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వీ జయరాం(70) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రముఖ దవాఖానలో చేరారు.
కన్నుమూసిన లెజెండరీ దర్శకుడు | మలయాళ సినిమాలో ఈ విషాదం చోటు చేసుకుంది. 50 సినిమాలకు పైగా కథలు అందించి అరడజను సినిమాలు తెరకెక్కించి రచయితగా, దర్శకుడిగా ఎనలేని సేవలు అందించిన లెజెండ్ డెన్నిస్ జోసెఫ్ మరణించా
సబ్బం హరి మృతి పట్ల సంతాపం | విశాఖ మాజీ ఎంపీ, మేయర్ సబ్బం హరి మృతి పట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. సబ్బం హరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి | కరోనా మహమ్మారి రెండో దశలో పంజా విసురుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.
గత ఏడాది ఎంతో మంది సెలబ్రిటీలను పొట్టన పెట్టుకున్న ఈ కరోనా మహమ్మారి ఈ ఏడాది కూడా సినీ రంగానికి చెందిన ప్రముఖులని మృత్యువాతకు గురి చేస్తుంది. తాజగా బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్(