మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్లో గురువారం పరమపదించారనే వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు క్యా
దిగ్గజ వాహన తయారీ సంస్థ సుజుకీ మోటర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఒసాము సుజుకీ కన్నుమూశారు. గత కొంతకాలంగా లింఫోమా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 25న తుది శ్వాస వీడిచినట్లు కంపెనీ వర్గాలు
దాదాపు 22ఏండ్లుగా సక్సెస్ఫుల్ హీరోయిన్గా కెరీర్ను సాగిస్తున్నది అందాలభామ త్రిష. ఇప్పటికీ ఆమె చేతినిండా సినిమాలున్నాయి. అయితే.. ఆమె ఒక్కసారిగా సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టు చెప్పి అందర్నీ షాక్కి గ�
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దెబ్రాయ్ (69) ఎయిమ్స్లో చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. పేగులు పని చేయడంలో అవాంతరాలు ఏర్పడటంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్లో గురువారం రాత్ర�
Nizamabad | నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ బాపు రెడ్డి(75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు.
ప్రముఖ గీత రచయిత గురుచరణ్(77) గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్.
ప్రముఖ విద్యావేత్త, రచయిత, న్యాయ కోవిదుడు అబ్దుల్ గఫూర్ మజీద్ నూరానీ (94) గురువారం ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన 1930 సెప్టెంబరు 16న ముంబైలో జన్మించారు. ఆయన బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టులో న్�
Nanded MP | మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ వసంతరావ్ చవాన్ ఇవాళ ఉదయం హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎంపీని 12 రోజుల క్రితం నాందేడ్ నుంచి హైదరాబాద్కు విమ