ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ (55) కన్నుమూశారు. గత రెండేండ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న థోర్ప్ సోమవారం తుదిశ్వాస విడిచినట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలి�
ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ (57) శనివారం గుండెపోటుతో మృతిచెందా రు. ఆయన ఉట్నూర్లో ఉదయం ఒక్కసారి గా అనారోగ్యానికి గురయ్యారు.
డోలు వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (65) భద్రాద్రి జిల్లా మణుగూరులో కన్నుమూశారు. గొంతు సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఆదివారం కూనవరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ప్రధాన పూజారి పండిట్ లక్ష్మీకాంత్ దీక్షిత్ (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..శనివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబస�
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆయనను నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజా
వెటరన్ బ్యాంకర్ ఎన్ వాఘల్ మరణించారు. ఆయన వయస్సు 88 ఏండ్లు. ఐసీఐసీఐ బ్యాంక్కు నాయకత్వం వహించిన వాఘల్.. అనారోగ్య సమస్యలతో శనివారం మధ్యాహ్నం మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వాఘల్కు భార్య, కు�
ప్రముఖ జర్నలిస్ట్, హిందీ మిలాప్ సంపాదకుడు వినయ్ వీర్జీ (72) కన్నుమూశారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీలో చదివిన ఆయన.. హిందీ భాషోన్నతికి విశేషంగా కృషిచేశారు.
భారత న్యాయవ్యవస్థలో భీష్మ పితామహుడిగా పేరు గడించిన ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్ నారీమన్ (95) బుధవారం కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యలకు తోడు గుండెపోటు రావటంతో ఆయన తుడిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబసభ్యులు ప�
జైన మతానికి చెందిన ప్రఖ్యాత ధర్మకర్త ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ తుదిశ్వాస విడిచారు. చత్తీస్గఢ్లోని డోంగర్గఢ్ తీర్థంలో గత కొన్ని రోజులుగా ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ దీక్షలో ఉన్నారు.