ప్రముఖ కమ్యూనిస్టు ఉద్యమ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు ఎన్ శంకరయ్య బుధవారం కన్నుమూశారు. 101 ఏండ్ల ఈ సీపీఐ(ఎం) నేత ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
గుండె సంబంధిత వ్యాధితో శనివారం కన్నుమూసిన ప్రఖ్యాత నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్లో ముగిశాయి. ఫిల్మ్నగర్లోని చంద్రమోహన్ నివాసం నుంచి అంతిమయాత్ర మొదలైంది.
సీపీఎం సీనియర్ నేత, తొమ్మిదిసార్లు ఎంపీగా గెలుపొందిన కమ్యూనిస్టు వాసుదేవ ఆచార్య (81) కన్నుమూశారు. పశ్చిమబెంగాల్కు చెందిన ఆయన కొంతకాలంగా హైదరాబాద్లోనే ఉంటున్నారు.
Chandramohan: సిరి సిరి మువ్వ.. పదహారేళ్ల వయసు చిత్రాలు.. హీరో చంద్రమోహన్ కెరీర్లో ప్రత్యేకమైనవి. ఆ ఫిల్మ్స్ అప్పట్లో బ్లాక్బస్టర్ మూవీస్. ఇక రెండు సినిమాల్లో ఉన్న సాంగ్స్ కూడా ఆ రోజుల్లో ట్రెండ్ స�
శ్రీలంక క్రికెట్ జట్టు వీరాభిమాని పెర్సీ అభయశేకర ఇక లేరు. ఆ జట్టు ఆడే అంతర్జాతీయ మ్యాచ్లకు హాజరై క్రికెటర్లకంటె ఎక్కువ హల్చల్ చేస్తూ అందరినీ ఆకట్టుకునేవారు.
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ హెచ్ వెంకటేశ్వర్లు (63) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు దవాఖానలో తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ పద్యకవి, కీర్తి పురసార గ్రహీత జీవీ కృష్ణమూర్తి (75) బుధవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
మంజులమ్మ మృతికి సీఎం కేసీఆర్ సంతా పం ప్రకటించారు. తల్లి మరణంతో శోకతప్తులైన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో శుక్రవారం జర�
Minister Vemula | రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) మాతృమూర్తి వేముల మంజులమ్మ కొద్ది సేపటి క్రితం హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున�
ప్రజాకవి కాళోజీ నారాయణరావు కుమారుడు రవికుమార్ (70) అనారోగ్యంతో కన్నుమూశారు. శనివారం కాళోజీ జయంతి నిర్వహించగా ఆదివారం ఆయన కుమారుడు మరణించారు. వరంగల్లోని ప్రతిమ క్యాన్సర్ దవాఖానలో కొన్ని రోజులుగా చికిత
బలగం’ చిత్రంలో గ్రామ సర్పంచ్ పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న కీసరి నర్సింగం మంగళవారం కన్నుమూశారు. ఆయన గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. కీసరి నర్సింగం మరణవార్తన�