బ్రిటన్కు చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత పీటర్ హిగ్స్(94) సోమవారం కన్నుమూశారు. స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయన తన ఇంట్లో తుదిశ్వాస విడిచారని ఎడిన్బర్గ్ యూనివర్సిటీ ప్రకటి
‘నమస్కారం.. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు’ అంటూ ఆరంభించి ఇరుగుపొరుగు వారితో ముచ్చటిస్తున్నట్టుగా ఆసక్తిని రేకెత్తిస్తూ వార్తలను ప్రజల దరిచేర్చిన తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ (74) స్వరం మూగబ
తెలుగు చిత్రసీమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కాస్ట్యూమ్ డిజైనర్ ‘దాసి’ సుదర్శన్, మాటల రచయిత శ్రీరామకృష్ణ మరణ వార్త నుంచి కోలుకోకముందే తాజాగా హాస్య నటుడు విశ్వేశ్వరరావు (62) మంగళవారం చెన్నైలో అనార�
‘దాసి’ చిత్రానికిగాను ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా జాతీయ అవార్డు దక్కించుకొని దాసి సుదర్శన్గా ప్రసిద్ధుడైన పిట్టంపల్లి సుదర్శన్ (73)సోమవారం మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు.
మాజీ ఎమ్మెల్యే, ఎండోక్రైనాలజిస్ట్గా అంతర్జాతీయ గుర్తింపు పొందిన డాక్టర్ నెమురుగొమ్ముల సుధాకర్రావు కన్నుమూశారు. కొన్నాళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొంద�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సినీ నిర్మాత పొలిశెట్టి రాంబాబు (58) శనివారం రాత్రి మృతి చెందారు. రాంబాబు మొదట ప్రజానాట్యమండలి కళాకారుడిగా పనిచేశారు. ఆ తరువాత హైదరాబాద్ వెళ్లి రియల్ ఎస్టేట్ వ్యాపా�
ప్రముఖ పురావస్తు శాఖ శాస్త్రవేత్త డాక్టర్ అరుణ్కుమార్ శర్మ(90) కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య కారణాలతో ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని ఆయన నివాసంలో బుధవారం అర్ధరాత్రి చనిపోయారు.
సినీ నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ సికింద్రాబాద్ చిలకలగూడ లోని ఆయన స్వగృహంలో గురువారం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు.