ప్రముఖ కవి, సినీ గేయ రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ(76) హైదరాబాద్లోని దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆటా వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయన, ఆరోగ్యం దెబ్బతినడంతో జ
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (ఆర్డీఎఫ్) పాఠశాల పీఈటీ, పారాలింపిక్స్ కాంస్య విజేత జీవాంజి దీప్తి తొలి కోచ్ బీ వెంకటేశ్వర్లు(54) అనారోగ్యం�
యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్కికీ కన్నుమూశారు. 56 ఏండ్ల సుసాన్ గత రెండేండ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధ పడుతున్నారు. ఇంటర్నెట్ను రూపొందించడంలో, గూగుల్ చరిత్రలో ఆమె విశేష పాత్ర పోషించారు.
బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత బుద్ధదేవ్ భట్టాచార్య (80) కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన వృద్ధాప్య కారణాలతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సేంద్రీయ రైతు కమలా పూజారి శనివారం ఒడిశాలో కన్నుమూశారు. 74 ఏండ్ల పూజారి కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపతున్నారు.
తెలంగాణ ఉద్యమకారుడు జనగాం భూపాల్రెడ్డి ఎల్బీనగర్లో మరణించగా అంత్యక్రియలు నాగోలులో సోమవారం నిర్వహహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న భూపాల్రెడ్డి ఎల్ఐసీ ఏజెంట్ల సంఘం అధ్యక్షుడిగా సేవలందిం�
ఎంఐ ఎం పార్టీ సీనియర్ నాయకుడు, నాంపల్లి మాజీ ఎమ్మెల్యే మహ్మద్ విరాసత్ రసూల్ఖాన్(78) మంగళవారం అనారోగ్యంతో తన స్వగృహంలో కన్నుమూశారు. 2009లో నూతనంగా ఏర్పడిన నాంపల్లికి మొట్ట మొదటి ఎమ్మెల్యేగా విరాసత్ రసూ