తెలంగాణ ఉద్యమకారుడు జనగాం భూపాల్రెడ్డి ఎల్బీనగర్లో మరణించగా అంత్యక్రియలు నాగోలులో సోమవారం నిర్వహహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న భూపాల్రెడ్డి ఎల్ఐసీ ఏజెంట్ల సంఘం అధ్యక్షుడిగా సేవలందిం�
ఎంఐ ఎం పార్టీ సీనియర్ నాయకుడు, నాంపల్లి మాజీ ఎమ్మెల్యే మహ్మద్ విరాసత్ రసూల్ఖాన్(78) మంగళవారం అనారోగ్యంతో తన స్వగృహంలో కన్నుమూశారు. 2009లో నూతనంగా ఏర్పడిన నాంపల్లికి మొట్ట మొదటి ఎమ్మెల్యేగా విరాసత్ రసూ
ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాస్ కన్నుమూశారు. అనారోగ్యం కారణం గా మంగళవారం హైదరాబాద్ న్యూబోయిన్పల్లిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ రఫాలో ఐరాస వాహనంపై జరిగిన దాడిలో భారత మాజీ సైనికాధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఐరాస సమగ్ర దర్యాప్తునకు, ఇజ్రాయెల్ వేరేగా ఒక దర్యాప్తునకు ఆదేశించాయి.
బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వీ శ్రీనివాస ప్రసాద్ (76) సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
బ్రిటన్కు చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత పీటర్ హిగ్స్(94) సోమవారం కన్నుమూశారు. స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయన తన ఇంట్లో తుదిశ్వాస విడిచారని ఎడిన్బర్గ్ యూనివర్సిటీ ప్రకటి
‘నమస్కారం.. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు’ అంటూ ఆరంభించి ఇరుగుపొరుగు వారితో ముచ్చటిస్తున్నట్టుగా ఆసక్తిని రేకెత్తిస్తూ వార్తలను ప్రజల దరిచేర్చిన తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ (74) స్వరం మూగబ
తెలుగు చిత్రసీమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కాస్ట్యూమ్ డిజైనర్ ‘దాసి’ సుదర్శన్, మాటల రచయిత శ్రీరామకృష్ణ మరణ వార్త నుంచి కోలుకోకముందే తాజాగా హాస్య నటుడు విశ్వేశ్వరరావు (62) మంగళవారం చెన్నైలో అనార�
‘దాసి’ చిత్రానికిగాను ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా జాతీయ అవార్డు దక్కించుకొని దాసి సుదర్శన్గా ప్రసిద్ధుడైన పిట్టంపల్లి సుదర్శన్ (73)సోమవారం మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు.