Shyam Saran Negi | స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో ఒకరైన శ్యామ్ శరణ్ నేగి(106) శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నేగి అంత్యక్రియల్లో కేంద్ర ఎన్నికల
Shyam Saran Negi | స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో ఒకరైన శ్యామ్ శరణ్ నేగి కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న
హైదరాబాద్ : సీపీఐ నేత నారాయణ ఇంట విషాదం అలుముకున్నది. ఆయన సతీమణి వసుమతిదేవి (65) కన్నుమూశారు. కొంతకాలం ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. రేపు నగర�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తల్లి మీనాక్షి సింగ్ (85) సోమవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా గత మూడు వారాలుగా నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా�
హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం అలుముకున్నది. ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ యాదగిరి (49) కన్నుమూశారు. వెంగళరావునగర్లోని నివాసంలో మృతి చెందారు. గతకొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన �
నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ దాస్యంపోచమ్మమైదాన్, నవంబర్ 14: వరంగల్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మద్రాసీ చక్కర్ బీడీ పరిశ్రమ వ్యవస్థాపకుడు ప్రొద్దుటూరి గంగారెడ్డి (94) ఆదివారం కన్నుమ
కథా రచయిత కారా మాష్టారు కన్నుమూత | ప్రముఖ కథా రచయిత కాళీపట్నం కారా మాష్టారు కన్నుమూశారు. శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో ఉదయం 8.20గంటలకు తుది శ్వాస విడిచారు. కాళీపట్నం వెంకట రామ సుబ్రహ్మణ్మేశ్వరరావు.. కారా మాష్�
మెహిదీపట్నం : రాజకీయ నాయకుడిగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తుంటాడు.. ఎవరికి ఏ ఆపదా వచ్చినా క్షణాల్లో అక్కడికి వెళ్లి విషయం తెలుసుకుని వారికి అండగా ఉంటాడు.. అన్ని తానై ముందు ఉంటా�