Hanumakonda | హనుమకొండ జిల్లా ఖాజీపేట మండలం విష్ణుపురిలోని స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ (Shwetarka Moola Ganapati Temple) వ్యవస్థాపకులు, భద్రకాళీ దేవస్థానం(Bhadrakali Devasthanam) ఆస్థాన సిద్దాంతి, బ్రహ్మశ్రీ అయినవోలు అనంత మల్లయ్య శర్మ
నోబెల్ పురస్కార గ్రహీత, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్(100) బుధవారం కనెక్టికట్లోని తన ఇంట్లో మరణించారు. మరణానికి గల కారణాలను ఆయన కన్సల్టింగ్ ఏజెన్సీ వెల్లడించలేదు.
సీనియర్ జర్నలిస్ట్, ముషీరాబాద్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎర్రం నర్సింగ్రావు సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
ప్రముఖ కమ్యూనిస్టు ఉద్యమ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు ఎన్ శంకరయ్య బుధవారం కన్నుమూశారు. 101 ఏండ్ల ఈ సీపీఐ(ఎం) నేత ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
గుండె సంబంధిత వ్యాధితో శనివారం కన్నుమూసిన ప్రఖ్యాత నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్లో ముగిశాయి. ఫిల్మ్నగర్లోని చంద్రమోహన్ నివాసం నుంచి అంతిమయాత్ర మొదలైంది.
సీపీఎం సీనియర్ నేత, తొమ్మిదిసార్లు ఎంపీగా గెలుపొందిన కమ్యూనిస్టు వాసుదేవ ఆచార్య (81) కన్నుమూశారు. పశ్చిమబెంగాల్కు చెందిన ఆయన కొంతకాలంగా హైదరాబాద్లోనే ఉంటున్నారు.
Chandramohan: సిరి సిరి మువ్వ.. పదహారేళ్ల వయసు చిత్రాలు.. హీరో చంద్రమోహన్ కెరీర్లో ప్రత్యేకమైనవి. ఆ ఫిల్మ్స్ అప్పట్లో బ్లాక్బస్టర్ మూవీస్. ఇక రెండు సినిమాల్లో ఉన్న సాంగ్స్ కూడా ఆ రోజుల్లో ట్రెండ్ స�
శ్రీలంక క్రికెట్ జట్టు వీరాభిమాని పెర్సీ అభయశేకర ఇక లేరు. ఆ జట్టు ఆడే అంతర్జాతీయ మ్యాచ్లకు హాజరై క్రికెటర్లకంటె ఎక్కువ హల్చల్ చేస్తూ అందరినీ ఆకట్టుకునేవారు.
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ హెచ్ వెంకటేశ్వర్లు (63) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు దవాఖానలో తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ పద్యకవి, కీర్తి పురసార గ్రహీత జీవీ కృష్ణమూర్తి (75) బుధవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.