న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త, సర్వోదయ, చిప్కో ఉద్యమాల నాయకు డు మురారి లాల్(91) శుక్రవారం రిషికేశ్లోని ఎయిమ్స్లో తుది శ్వాస విడిచారు. ఆయన తన జీవితమం తా సామాజిక సేవకే అంకితం చేశా రు. చిప్కో ఉద్యమ నేత, పర్యావరణ వేత్త చండీ ప్రసాద్ భట్ సహా పలువురు సామాజిక కార్యకర్తలు లాల్ మృతికి సంతాపం తెలిపారు. మురా రి లాల్ కృషిని ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో పాటు దేశంలోని పలు ప్ర ఖ్యాత సంస్థలు గుర్తించి గౌరవించాయి.