ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూశారు. 64 ఏండ్ల అందెశ్రీ కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు.
జీవం ఉనికికి కారణమైన జన్యు పదార్థం డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న అమెరికన్ సైంటిస్ట్, నోబెల్ గ్రహీత జేమ్స్ డీ వాట్సన్(97) శుక్రవారం తుది శ్వాస విడిచారు.
హిందుజా గ్రూపు చైర్మన్ గోపిచంద్ పీ హిందుజా కన్నుమూశారు. 85 ఏండ్ల వయస్సు కలిగిన ఆయన లండన్లోని ఓ హాస్పిటల్లో మరణించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
భారత హాకీ దిగ్గజం మాన్యుయెల్ ఫ్రెడరిక్ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1972లో మునిచ్ వేదికగా జరిగిన ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ఫ్రెడరిక్.. ఆ టోర్నీలో జట్టుకు గోల్కీప
పంజాబీ బాడీబిల్డర్, బాలీవుడ్ నటుడు వరీందర్ సింగ్ (47) శుక్రవారం హఠాన్మరణం చెందాడు. జలంధర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అతడు గుండెపోటుతో మరణించినట్టు వరీందర్ బంధువులు తెలిపారు.
బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్కుమార్ మల్హోత్రా(93) మంగళవారం ఢిల్లీలో కన్నుమూశారు. 1931 డిసెంబర్ 3న లాహోర్లో జన్మించిన ఆయన రాజకీయ జీవితం జన్సంఘ్తో మొదలైంది.
తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కొంపల్లి వెంకట్గౌడ్ తన జీవితాన్ని అంకితం చేశారు. తెలంగాణ తత్వం, ఉద్యమ చైతన్యం, సామాజిక బాధ్య త, ప్రజల ఆత్మగౌరవం, బడుగు వర్గాల సమస్యలను ఆయన రచనలు ప్రతిబిం�
ప్రపంచ క్రికెట్పై తనదైన శైలిలో ముద్ర వేసిన దిగ్గజ అంపైర్ డికీ బర్డ్ కన్నుమూశాడు. వయసు సంబంధిత సమస్యలతో 92 ఏండ్ల వయసులో మంగళవారం తుదిశ్వాస విడిచాడు. 1973-1996 సమయంలో పలు చారిత్రక మ్యాచ్లకు అంపైర్గా వ్యవహరి�
ప్రముఖ సాహితీవేత్త ఆచార్య సూగూరు వేంకట రామారావు(84) కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎస్వీ రామారావుకు భార్య, కుమారు�