పంజాబీ బాడీబిల్డర్, బాలీవుడ్ నటుడు వరీందర్ సింగ్ (47) శుక్రవారం హఠాన్మరణం చెందాడు. జలంధర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అతడు గుండెపోటుతో మరణించినట్టు వరీందర్ బంధువులు తెలిపారు.
బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్కుమార్ మల్హోత్రా(93) మంగళవారం ఢిల్లీలో కన్నుమూశారు. 1931 డిసెంబర్ 3న లాహోర్లో జన్మించిన ఆయన రాజకీయ జీవితం జన్సంఘ్తో మొదలైంది.
తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కొంపల్లి వెంకట్గౌడ్ తన జీవితాన్ని అంకితం చేశారు. తెలంగాణ తత్వం, ఉద్యమ చైతన్యం, సామాజిక బాధ్య త, ప్రజల ఆత్మగౌరవం, బడుగు వర్గాల సమస్యలను ఆయన రచనలు ప్రతిబిం�
ప్రపంచ క్రికెట్పై తనదైన శైలిలో ముద్ర వేసిన దిగ్గజ అంపైర్ డికీ బర్డ్ కన్నుమూశాడు. వయసు సంబంధిత సమస్యలతో 92 ఏండ్ల వయసులో మంగళవారం తుదిశ్వాస విడిచాడు. 1973-1996 సమయంలో పలు చారిత్రక మ్యాచ్లకు అంపైర్గా వ్యవహరి�
ప్రముఖ సాహితీవేత్త ఆచార్య సూగూరు వేంకట రామారావు(84) కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎస్వీ రామారావుకు భార్య, కుమారు�
సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి (83) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిశారు. సీపీఐ �
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బాబ్ సింప్సన్ శకం ముగిసింది. తనదైన ఆటతీరు, నాయకత్వ శైలి, మెరుగైన కోచింగ్తో ఆసీస్ క్రికెట్పై చెరగని ముద్ర వేసిన 89 ఏండ్ల సింప్సన్ కన్నుమూశారు. వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ�
ఓరుగల్లు సాహితీ ‘రుద్రమ’గా పిలుచుకునే అనిశెట్టి రజిత (67) సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, ప్రజాస్వామికవాదిగా, స్త్రీ చైతన్యస్రవంతిగా అప్రతిహతంగా కొనసాగిన ఆమె ప్రస్థానం మ�
భారతదేశంలో ఆదివాసీ పోరాటయోధుల పరంపరకు చెందినవారు గురూజీ శిబూ సోరెన్. మైదాన ప్రాంతాల దమననీతి పాలనలో గిరిపుత్రులకు న్యాయం దక్కదని గొంతెత్తి ఘోషించిన ఉద్యమ కెరటం ఆయన. ప్రత్యేక రాష్ట్రమే శరణ్యమని చాటిన అ�