మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని కావేరమ్మపేటకు చెందిన పీ ధనుష్ (18) గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. కావేరమ్మపేట వార్డు మాజీ సభ్యుడు సుధాకాశీవిశ్వనాథ్ కుమారుడు ధనుష్
జగిత్యాల జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. శుక్రవారం విధులకు హాజరైన ఆయన ఉదయం 4 గంటల తర్వాత తీవ్ర అస్వస్థతకు గురికాగా, కుటుంబ సభ్యులు వెంటనే దవా�
ట్యాంక్బండ్లోని 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ రూపకర్త, ప్రఖ్యాత భారత శిల్పి రామ్ వాంజీ సుతార్ (Ram Sutar) కన్నుమూశారు. నోయిడాలోని కుమారుడి నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు.
భారతీయ చలన చిత్రసీమలో ఓ సువర్ణాధ్యాయానికి తెరపడింది. వెండితెరపై హీమ్యాన్గా, రొమాంటిక్, యాక్షన్ హీరోగా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర (89) మహాభినిష్క్రమణం చెందారు.
Adah Sharma | హార్ట్ అటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన ఆదాశర్మ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె అమ్మమ్మ తులసి సుందర్ కొచ్చ అనారోగ్యంతో బాధపడుతూ నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూశారు. 64 ఏండ్ల అందెశ్రీ కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు.
జీవం ఉనికికి కారణమైన జన్యు పదార్థం డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న అమెరికన్ సైంటిస్ట్, నోబెల్ గ్రహీత జేమ్స్ డీ వాట్సన్(97) శుక్రవారం తుది శ్వాస విడిచారు.
హిందుజా గ్రూపు చైర్మన్ గోపిచంద్ పీ హిందుజా కన్నుమూశారు. 85 ఏండ్ల వయస్సు కలిగిన ఆయన లండన్లోని ఓ హాస్పిటల్లో మరణించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
భారత హాకీ దిగ్గజం మాన్యుయెల్ ఫ్రెడరిక్ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1972లో మునిచ్ వేదికగా జరిగిన ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ఫ్రెడరిక్.. ఆ టోర్నీలో జట్టుకు గోల్కీప