Tollywood | ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవి కుమార్ మృతిని మరిచిపోకముందే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నిర్మాతగా, ఏఏ ఆర్ట్స్ అధినేతగా పేరు గాంచిన కె. మహేంద్ర (79) బు�
సీనియర్ నిర్మాత కావూరి మహేంద్ర(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు.
‘బలగం’ సినిమాలో చిన్న తాత పాత్ర పోషించిన రంగస్థల నటుడు జీవీ బాబు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు.
భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ ‘పద్మశ్రీ’ సుబ్బన్న అయ్యప్పన్ (70) అనుమానాస్పద స్థితిలో మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన మృతదేహం కావేరీ నదిలో శనివారం కనిపించిం�
వనజీవి రామయ్య ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందినవారు. మొక్కలు నాటడమే తన జీవితాశయంగా పెట్టుకున్న దరిపల్లి రామయ్య పేరు వనజీవి రామయ్యగా స్థిరపడింది. ప్రకృతి ప్రేమికుడైన రామయ్యకు ఆయన సతీమణి జానమ్మ తో�
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా వైద్యు డు సందుగ అనిల్కుమార్ (64) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. సిరిసిల్లలో అనిల్కుమార్ ప్రజా వైద్యశాల పేరుతో దవాఖాన ఏర్పాటు చేశారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రామినేని శ్రీనివాసరావు హఠాన్మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్రీనివాసరావు టీఎన్జీవోస్ కేంద్ర కోశాధికారిగా ఉంటూ అందరికీ తలలో నాలుకలా ఉండేవాడ
అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జిమ్మీ కార్టర్(100) కన్నుమూశారు. జార్జియాలోని ప్లెయిన్స్లో ఉన్న తన స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. 1977 నుంచి 1981 మధ్య డెమోక్రటిక్ పార్టీ తరఫున కార్టర్�
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతోపాటు కుటుంబ విలువలను బలగం సినిమాలో కండ్లకు కట్టినట్టు చూపించిన ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య (Balagam Mogilaiah) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని
తెలంగాణ సాయుధ రైతాంగ యోధుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురంనకు చెందిన శతాధిక వృద్ధుడు జాటోతు దర్గ్యా నాయక్(107) సోమవారం రాత్రి అస్తమించారు.