అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జిమ్మీ కార్టర్(100) కన్నుమూశారు. జార్జియాలోని ప్లెయిన్స్లో ఉన్న తన స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. 1977 నుంచి 1981 మధ్య డెమోక్రటిక్ పార్టీ తరఫున కార్టర్�
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతోపాటు కుటుంబ విలువలను బలగం సినిమాలో కండ్లకు కట్టినట్టు చూపించిన ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య (Balagam Mogilaiah) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని
తెలంగాణ సాయుధ రైతాంగ యోధుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురంనకు చెందిన శతాధిక వృద్ధుడు జాటోతు దర్గ్యా నాయక్(107) సోమవారం రాత్రి అస్తమించారు.
E.V.K.S. Elangovan: మాజీ కేంద్ర మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవన్(E.V.K.S. Elangovan) ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 73 ఏళ్లు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు.
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కందాడై రామానుజాచార్యులు(82) ఆదివారం తుది శ్వాస విడిచారు. బీఏ లిటరేచర్ చదివి డాక్టరేట్లో గోల్డ్ మెడల్ సాధించిన ఆయన టీటీడీ దేవస్థాన కళాశాలలో లెక్చరర్, ప్రిన్సిపాల్గా, బోర్డు మ�
భారత క్రికెట్ జట్టుకు మొట్టమొదటి ఫిట్నెస్ కోచ్గా పనిచేసిన కెప్టెన్ కేబీ డోగ్రా (89) కన్నుమూశారు. పదిరోజుల క్రితం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించినట్టు డోగ్రా కుటుంబసభ్యులు శుక్రవారం వ
ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడీ నృత్య ప్రదర్శన లు ఇచ్చి తమ జాతికే వన్నె తెచ్చిన పద్మశ్రీ కనకరాజు శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు.
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) కన్నుమూశారు. వయోసంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్
ప్రముఖ రచయిత్రి, విదుషీమణి డాక్టర్ విజయభారతి అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబీకులు శుక్రవారం ఉదయం సనత్నగర్లోని రెనోవా హాస్పిటల్కు తరలించారు.
మరాఠీ, కన్నడతో పాటు మరికొన్ని భాషల్లో కూడా హరికథ ఉన్నా తెలుగు హరికథ పరిపుష్టమైనది. అవధానంలా తెలుగువారికి ప్రత్యేకమైనది. వాల్మీకి మహర్షి నేర్పిన రామాయణాన్ని తొలిసారి ఆయన ఆశ్రమంలోనే పాడిన లవకుశులదే మొదట�