గత వారం పార్లమెంట్లో ఆమోదం పొందిన వక్ఫ్ (సవరణ) చట్టం దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల శాఖ ఒక నోటిఫికేషన్ను జారీ చేసింది. వక్ఫ్ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును ప్�
వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 పార్లమెంటు ఆమోదం (Waqf Amendment Bill) పొందింది. రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి దాటేవరకు వాడీవేడీ చర్చ జరిగింది. దాదాపు 14 గంటలకుపైగా సుదీర్ఘ చర్చ అనంతరం శుక్రవారం తెల్లవారుజామున బిల్ల
Wakf Bill | లోక్సభ వక్ఫ్ సవరణ బిల్లును బుధవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది సభ్యులు ఓటు వేయగా.. వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్షం చేసిన అన్ని సవరణలను కూడా సభ వాయిస్ ఓటు �
బీసీల బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించి.. రాజ్యాంగ రక్షణ కల్పించాలని కోరుతూ 2న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన బీసీల పోరుగర్జన సభకు అఖిలపక్ష నేతలు తరలిరావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక�
మతపరమైన రిజర్వేషన్లను కల్పించడం కోసం రాజ్యాంగాన్ని మారుస్తామంటూ వ్యాఖ్యానించి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ ‘మంచ�
Coffee stalls | అరకు కాఫీ (Araku Coffee) కి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ (Parliament) ఆవరణలో సోమవారం నుంచి అరకు కాఫీ స్టాల్స్ (Araku Coffee Stalls) ప్రారంభం కానున్నాయి.
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన 42 శాతం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి అందుకు సహకరించిన అన్ని రాజకీయ పక్షాలకు లాయర్స్ ఓబీసీ లాయర్స్ జేఏసీ అభినందనలు
Bill Gates | మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ భారత పార్లమెంట్ (Parliament)ను ఆయన సందర్శించారు.
Political war | స్కూళ్లలో హిందీ భాష బోధన (Hindi Imposition) పైన కేంద్రం (Centre), తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu govt) మధ్య కొనసాగుతున్న వివాదం మరింత ముదిరింది. ఇదే విషయమై ఇవాళ పార్లమెంట్ (Parliament) లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) చేసి�
పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నియోజక వర్గాల పునర్విభజన(డీలిమిటేషన్), ఓటర్ల జాబితాలో అక్రమాలు, మణిపూర్లో మళ్లీ ఘర్షణలు చెలరేగడం, ట్రంప్ యాంత్రాంగాన్ని ఎదు�
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వేతన జీవుల కోసం కొత్త ఐ
జనాభా ప్రాతిపాదికన నియోజకవర్గాల పునర్విభజన చేసి దక్షిణాది రాష్ర్టాలను శిక్షించొద్దని, అలా చేస్తే తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించారు.