ఫలానా విధంగా చట్టాన్ని రూపొందించాలని చట్ట సభలను న్యాయస్థానాలు ఆదేశించజాలవని సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత పార్లమెంటు నూతన శాసనాన్ని తీసుకొస్తుందని తెలిపింది.
కాలుష్యాన్ని వెదజల్లుతున్న రసాయన పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని యాదాద్రి-భువనగిరి జిల్లా పోచంపల్లి మండల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న�
తెలంగాణ రాష్ర్టానికి రూపాయి నిధులు ఇవ్వనందుకే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బల్లలు చరిచారా? అని బీజేపీ రాష్ట్ర ఎంపీలను బీఆర్ఎస్ నేత, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి ప్రశ్�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేటాయింపులు లేవు. ఉమ్మడి జిల్లాలో ఒక బీజేపీ ఎంపీ స్థానంతోపాటు నలుగురు ఎమ్మెల్యేలను ప్రజలు గెలిప�