Parliament: పార్లమెంట్లోని గడ్కరీ ఆఫీసుకు ప్రియాంకా గాంధీ వెళ్లారు. రైస్ బాల్స్తో కూడిన స్పెషల్ డిష్ను ఆమెకు సర్వ్ చేశారు. యూట్యూబ్ వీడియోల్లో చూసి కేంద్ర మంత్రి గడ్కరీ స్వయంగా ఆ రైస్ బాల్స్ వండిన�
G RAM G Bill | మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరుతో రెండు దశాబ్దాల క్రితం రూపొందిన గ్రామీణ ఉపాధి కల్పనా పథకాన్ని రద్దు చేసి మోదీ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తున్నది.
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించి వీబీ-జీ రామ్ జీ బిల్లును ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టడంపై విపక్ష సభ్యులు మంగళవారం పార్లమెంట్లో తీవ్ర నిరసన తెలిపారు.
Rahul Gandhi | పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్సభలో బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah), ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.
బీసీ రిజర్వేషన్ పై పార్లమెంట్ లో చర్చించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రిజర్వేషన్ 9వ షెడ్యూల్ లో చేర్చితేనే 42 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యం అవుతుంద
చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగాలని పలువురు ఎంపీలు పిలుపునిచ్చారు. బీసీల హక్కులపై బుధవారం ఢిల్లీలోని ఆంధ్రాభవన్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర
Amit Shah vs Rahul | పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బుధవారం లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా అమిత్ షా ప్రసంగాన్�
Parliament's Winter Session | పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా లైవ్ టీవీ స్క్రీన్లో కనిపించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నించారు. ప్రసంగించే ఎంపీల వెనుక ఉన్న సీట్లలోకి వారు మారారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై
Kangana Ranaut: స్వాతంత్య్ర సంగ్రామాన్ని నడిపించిన వందేమాతరం గీతానికి ఇప్పుడు క్రెడిట్ దక్కడం గర్వకారణం అని ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. ఆ గేయంలోని దుర్గామాత చరణాలను తొలగించారని, కాంగ్రెస్ పార్టీ ఎ�
ఉమ్మడి రాష్ట్రంలో చదువుల జిల్లాగా పేరొందిన నల్లగొండ ఇప్పుడు వెనుకబడిపోతుంది. ఆ జిల్లాలో ఒక్కప్పుడు ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ స్కూళ్లు ఇప్పుడు చేరేవారు లేక వెలవెలబోతున్నాయి.
Air Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చింది. కాలుష్యాన్ని నియంత్రించాలని విపక్ష సభ్యులు ఇవాళ పార్లమెంట్లో డిమాండ్ చేశారు. మాస్క్లు ధరించిన ఎంపీలు నిరసన చేపట్టారు.