దేశంలోని జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో వేలాది మంది దుర్మరణం చెందుతున్నారు. ఈ ఏడాది జూలై 17 వరకు ఈ తరహా ప్రమాదాల్లో 26,770 మంది చనిపోయారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పార్లమెంట్లో ఎంపీ శశ్మిత�
పార్లమెంట్ వద్ద భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి శుక్రవారం ఉదయం ఓ చెట్టు ఎక్కి గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. ఉదయం 6.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన హై-ప్రొఫైల్ కాంప్లెక్స్లో భద్రతా ఏర్పాట్లపై తీవ్రమై
రైళ్లలోని మరుగుదొడ్లు, వాష్ బేసిన్లలో నీటి కొరతకు సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేకు 1,00,280 ఫిర్యాదులు అందాయని కాగ్ నివేదిక పేర్కొంది. ఈ నివేదికను బుధవారం పార్లమెంట్లో సమర్పించారు.
Lok Sabha : లోక్సభ ఇవాళ నిరవధిక వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇవాళ 21వ రోజు. అయితే ఎక్కువ శాతం ఈ సెషన్లో నిరసనలతోనే సభ గడిచింది. బీహార్ ఓట్ల సవరణ అంశంపైనే సమావేశాలు సాగాయి.
Constitution Amendment Bill : రాజ్యాంగ సవరణ బిల్లులను విపక్షాలు వ్యతిరేకించాయి. దేశాన్ని బీజేపీ పోలీస్ రాజ్యంగా మారుస్తున్నదని విపక్ష నేతలు ఆరోపించారు. ఆ బిల్లు క్రూరమైందన్నాయి.
Monsoon Session | లోక్సభలో కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ పునర్యవ్వస్థీకరణ సవరణ బిల్లు, యూటీల సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట�
భారత ఎన్నికల కమిషన్ (ఈసీ)పై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతున్నది. అంతేకాదు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) వల్ల తమ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి దాపురించిందని పేదలు, అణగారిన వర్గాల ఓటర్లు ఆ�
అంక గణితం.. బీజ గణితం.. ఏ గణితంతో గుణితం చేసినా 8+8=16. ఎక్కడికి పోయి లెక్క కట్టినా 8+8=16 అవుతుంది. కానీ, మన రాష్ట్రం విషయానికి వస్తే అనుమానమే లేదు, 8+8=సున్నానే. ఏడాది కాలంగా తెలంగాణలో ఇదే లెక్క నడుస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక చేసిన అప్పులు, ఆస్తుల లెక్కలపై పార్లమెంట్ ఇచ్చిన జవాబుతో తెలంగాణ సమాజానికి మా గొప్ప మేలు జరిగింది. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని చూసి ఆ ప్రశ్న అడిగిన ఎంపీతోప�
కొత్త ఆదాయ పన్ను (ఐటీ) బిల్లు-2025కు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం లభించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో ఈ నూతన ఐటీ బిల్లును ప్రవేశపెట్టగా, కేవలం 3 నిమిషాల్లోనే పాసైపోయిన సంగ
రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారు. లంకె బిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ ఖజానా చేతికిచ్చి పోయారు. ఇవీ కాంగ్రెస్ నేతలు అధికారం కోసం కూసిన అడ్డగోలు కూతలు. ఎన్నికల ముందు అప్పుల గురించి చేసిన హంగామా ఇంతా అంతా క�
వేల కోట్ల రూపాయల్లో ఎడాపెడా అప్పులిచ్చేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఆపై వాటిని వసూలు చేసుకోలేక వదిలించుకుంటున్నాయి. ఇలా గత 5 ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు రూ.6 లక్షల కోట్ల మొండి బకాయి (నిరర్థక ఆస్తులు లేద�