పదవిలో ఉండగా ఉప రాష్ట్రపతి రాజీనామా చేసినా, మరణించినా, ఆయన్ని తొలగించినా సాధ్యమైనంత త్వరగా అంటే గరిష్ఠంగా 60 రోజుల్లో తదుపరి ఉప రాష్ట్రపతిని నియమించాలని రాజ్యాంగంలోని 68వ అధికరణంలోని క్లాజ్ 2 పేర్కొంటున్
పార్లమెంట్ ఉభయ సభలలో గురువారం నాలుగవ రోజు కూడా గందరగోళ వాతావరణం కొనసాగింది. బీహార్లో ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తూ విపక్షాలు నినాదాలు చేయడంతో రభస ఏర్పడి సభా కార్
ఇంకా నోటిఫికేషన్ కూడా జారీ కాకున్నా బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు ఆ రాష్ట్రంలో కాకుండా దేశ పార్లమెంటులో హోరాహోరీగా సాగుతున్నది. వరుసగా రెండో రోజైన గురువారం విపక్షం ఉభయసభలను స్తంభింపజేయడం పరిస్థితి తీ
సామాన్యుడి నుంచి ముక్కుపిండి రుణాలు వసూలు చేసే ప్రభుత్వరంగ బ్యాంకులు...కార్పొరేట్ సంస్థలకు చెందిన లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నాయి. గడిచిన పదేండ్లకాలంలో పీఎస్బీలు ఏకంగా రూ.12 లక్షల కోట్లకు పైగా రు�
ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుండి జూలై 15 మధ్య సెంట్రలైజ్డ్ పెన్షన్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CPENGRAMS) పోర్టల్ ద్వారా 55,000 కి పైగా పెన్షన్ సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించినట్లు కేంద్ర మంత్రి జితేం�
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండవ రోజు మంగళవారం కూడా ఉభయ సభలలో విపక్ష సభ్యుల నిరసనలతో రభస కొనసాగింది. బీహార్లో ఓటరు జాబితా సవరణ, పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలు, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ ఆకస�
Parliament | పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు (Monsoon session) వరుసగా రెండోరోజూ ఎలాంటి చర్చ లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. బీహార్ (Bihar) లో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ (SIR) పేరుతో ఓటర్ల జాబిత
Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలిరోజు గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం, ప్రతిపక్షాలు పలు అంశాలపై పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ హౌ�
Kiren Rijiju | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు పలు అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు.
All Party Meeting | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ హౌస్ మెయిన్ కమిటీ గదిలో ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి జేపీ నడ్డా ఈ సమావేశానికి అధ్యక్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు సమావేశాలు జరుగనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత మొదటిసారిగా ఉభయ సభలు సమావేశమవుత�