దేశవ్యాప్తం గా ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న చలో పార్లమెంట్కు పిలుపునిస్తున్నట్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మ�
నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్ దద్దరిల్లింది. ఈ అంశంపై తక్షణమే చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు మంగళవారం తీవ్ర నిరసనలు తెలపడంతో వరుసగా రెండవరోజు లోక్సభ కార్యకలాపాలకు పదేపదే అంతరాయం ఏర్పడ
France : 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలని ఫ్రాన్స్ భావిస్తున్నది. దీని కోసం బిల్లును రూపొందించారు. ఆ బిల్లును ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. హై స్కూళ్లలో మొబైల్ ఫోన్లను కూ
CJP | CJP | ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నీట్-యూజీ (NEET-UG) పరీక్షల అక్రమాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జంతర్ మంతర్
Opposition Walk Out | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు సంప్రదాయంగా జరిగే అఖిలపక్ష సమావేశం నుంచి ప్రతిపక్షాలు కొంతసేపు వాకౌట్ చేశాయి. తృణమూల్ రెబెల్స్ను మీటింగ్కు ఆహ్వానించడంపై ప్రతిపక్షాల నేతలు మండిపడ్డా�
ఆరోగ్య కారణాలను సాకుగా చూపి జంతర్ మంతర్ నుంచి వాతావరణ కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ను బలవంతంగా తరలించడం ఆదివారం(జూలై 19) ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో చర్చకు రానున్నది.
YS Jagan | ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఎదుర్కొంటు న్న ఇబ్బందులపై వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావనకు తీసుకురావాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశ
కాక్రోచ్ జనతా పార్టీ మరో కీలక ప్రకటన చేసింది. పరీక్ష పేపర్ల లీక్కు వ్యతిరేకంగా పోరాడుతున్న సీజేపీ.. జూలై 20న జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తామని తెలిపింది. జంతర్మంత�
CJP: ఈనెల 20వ తేదీన నిరసన ర్యాలీ చేపట్టాలని కాక్రోచ్ జనతా పార్టీ నిర్ణయించింది. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు సీజేపీ శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నారు. రకరకాల ఎంట్రెన్స్ పరీక్షలు ల
Parliament : ఈ ఏడాదికి సంబంధించి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగష్టు 13 వరకు సమావేశాలు కొనసాగుతాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారం వెల్�
పార్లమెంటులో ఎన్డీఏ కూటమికి మూడింట రెండొంతుల మెజారిటీ సమకూర్చుకోవడానికి అప్రజాస్వామిక రాజకీయ క్రీడ వేగంగా నడుస్తున్నది. లోక్సభలో బీజేపీకి సొంత మెజారిటీ లేకపోవడంతో జేడీయూ, తెలుగుదేశం వంటి భాగస్వామ్య
తృణమూల్ కాంగ్రెస్లో సంక్షోభం మరింత ముదిరింది. పార్టీ అధినేత్రి, బెంగాల్ మాజీ సీఎం మమత బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే 61 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకోగా, తాజాగా 20 మంది ఎంపీలు ఝలక్ ఇచ్చార�
Shashi Tharoor: దిగువ సభ సంఖ్యను 850కి పెంచడం ఓ జోక్ అవుతుందని ఎంపీ శశిథరూర్ అన్నారు. చైనా పీపుల్స్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్కు ఇది దేశీ వర్షన్ అవుతుందని ఆయన విమర్శించారు. కాలిఫోర్నియాలో జరుగుతున్�
హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా మారుస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇందుకోసం అండర్పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే మూడు విధానాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఆధునీకరణ, పట్టణీకరణతో భవ�