Rahul Gandhi: అమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని మోదీ అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. ట్రంప్ వత్తిడికి మోదీ తలొగ్గినట్లు ఆరోపించారు.
Kerala MPs | కేంద్రమంత్రి (Union Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) ఆదివారం లోక్సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తంచేశారు. ఇవాళ ఉదయం పార్లమెంట్ ఆవరణలో వారు నిరసనకు దిగారు.
రాష్ట్రంలో రాజకీయంగా చీమ చిటుక్కుమన్నా చటుక్కున మీడియా ముందుకొచ్చే బీజేపీ ఎంపీలు మరోసారి హైదరాబాద్ నగరానికి తీరని అన్యాయం చేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో హైదరాబాద్ మహా నగర పరిధిలోని మూడు లోక్సభ స్థానా
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిరాశే మిగిలింది. రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్�
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం మరోసారి ధోఖానిచ్చింది. సిటీ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండగా, ఖాళీ చేతులతోనే లేవని సమాధానం చెప్పింది. భారీ ప్రాజెక్టులను కూడా పరిగణనలోకి తీసుకోకుండా, కేంద్రం నుంచి వచ
కొత్త పద్దుకు వేళైంది. ఎప్పట్లాగే వేతన జీవులు, సీనియర్ సిటిజన్లు ఈసారి బడ్జెట్పైనా గంపెడాశలు పెట్టుకున్నారు. వ్యాపార, పారిశ్రామిక వర్గాలు పన్ను విధానాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయా? అని వేచిచూస�
Economic Survey | కేంద్ర ఆర్థిక మంత్రి (Union Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) గురువారం పార్లమెంట్లో ఆర్థికసర్వే (Economic Survey) ను ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) జీడీపీ వృద్ధిరేటు 6.8-7.2 గా అంచనా వేస్తూ.. గత ఏడాది కంటే �
వచ్చే నెల 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో వరుసగా 9వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే అత్యధికసార్లు కేంద్ర బడ్జెట్ను ప్రకటించిన మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా
All party meet | కేంద్ర ప్రభుత్వం (Union govt) ఈ నెల 27న అఖిలపక్ష సమావేశం (All party meet) నిర్వహించనుంది. ఈ మేరకు పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలకు లేఖలు రాసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ నిర�
న్యూఢిల్లీలోని పార్లమెంటులో గురువారం జరిగిన మాజీ ప్రధాని వాజ్పేయి, పండిత్ మదన్మోహన్ మాలవీయ జయంతి వేడుకల్లో జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన మెదక్ జిల్లా జోగిపేట పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి �
Opposition Sits On Overnight Protest | మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వీజీ-జీ రామ్ జీగా మార్పు చేసిన బిల్లును పార్లమెంటు ఆమోదించడంపై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ఎంపీలు గురువారం రాత్రంతా పార్లమెంటు ఆవరణలో ధర్నా చేశా
అణు ఇంధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానించేందుకు ఉద్దేశించిన శాంతి బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్�
Parliament: పార్లమెంట్లోని గడ్కరీ ఆఫీసుకు ప్రియాంకా గాంధీ వెళ్లారు. రైస్ బాల్స్తో కూడిన స్పెషల్ డిష్ను ఆమెకు సర్వ్ చేశారు. యూట్యూబ్ వీడియోల్లో చూసి కేంద్ర మంత్రి గడ్కరీ స్వయంగా ఆ రైస్ బాల్స్ వండిన�
G RAM G Bill | మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరుతో రెండు దశాబ్దాల క్రితం రూపొందిన గ్రామీణ ఉపాధి కల్పనా పథకాన్ని రద్దు చేసి మోదీ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తున్నది.