డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరిగితే కేసీఆర్ నాయకత్వంలో తిరుగుబాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే, అది కేవలం రాజకీయ ప్రక్రియగానో, లేక చట్ట సవరణగానో మిగిలిపోదని, మొత్తం దక్షిణ భారతదేశం అంతటా బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని బీఆర్ఎస్ వరింగ
Lok Sabha : పార్లమెంట్లో లోక్సభ సీట్ల పెంపుపై కేంద్రం తాజా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీని ప్రకారం లోక్సభ సీట్లు 543 నుంచి 850కి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తగిన డ్రాఫ్ట్ కాపీని రూపొందించిన కేంద్రం
PM Modi: మహిళా సాధికారత చట్టాన్ని 2029 నాటి వరకు కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్లు వస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 2029 డెడ్లైన్ను దృష్టిలో పెట్టుకున్నామని, దీనిలో భాగంగానే ఏప్రిల్ 16వ తేదీ నుంచి
తెలంగాణ యూనివర్సిటీ లో రెండో సెమిస్టర్ చదువుతున్న కె.కీర్తనకు పార్లమెంట్లో మాట్లాడే అరుదైన అవకాశం లభించింది. పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్-2022 నుంచి నిర్వహ�
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సీనియర్ నాయకత్వానికి, పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మధ్య విభేదాలు ఏర్పడినట్లు ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో రాజ్యసభలో పార్టీ ఉపనేత పదవి నుంచి తనను తప్పించిన తర్వాత మొదటిస�
Min Aung Hlaing: మయన్మార్ కొత్త దేశాధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హయింగ్ను ఇవాళ ఆ దేశ పార్లమెంట్ ఎన్నుకున్నది. మిలిటరీ జనరల్ అయిన మిన్ ఆంగ్.. ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. 2021లో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వం �
Custodial Deaths | ఈ ఏడాది తొలి 74 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 170 కస్టడీ మరణాలు నమోదయ్యాయి. 2026 జనవరి 1 నుంచి మార్చి 15 వరకు నమోదైన లాకప్ డెత్ కేసుల వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు వెల్లడించింది.
West Asia Crisis: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రేపు అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆల్ పార్టీ మీటింగ్కు కేంద్ర సర్కారు సందేశం పంపింది. కోవిడ్ లాంటి పరిస్థితి ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని �
రైతులకు పూర్తిగా రుణ మాఫీ చేయాలన్న ప్రతిపాదనేదీ తమ ప్రభుత్వ పరిగణనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్లో తెలిపారు. అయితే రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కే
రణగొణ ధ్వనులు, వాగ్వాదాలు, ప్రసంగాలతో కన్పించే రాజ్యసభలో బుధవారం ఎంపీగా పదవీ విరమణ చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాస్యోక్తులతో సభ నిండిపోయింది.