ఉమ్మడి రాష్ట్రంలో చదువుల జిల్లాగా పేరొందిన నల్లగొండ ఇప్పుడు వెనుకబడిపోతుంది. ఆ జిల్లాలో ఒక్కప్పుడు ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ స్కూళ్లు ఇప్పుడు చేరేవారు లేక వెలవెలబోతున్నాయి.
Air Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చింది. కాలుష్యాన్ని నియంత్రించాలని విపక్ష సభ్యులు ఇవాళ పార్లమెంట్లో డిమాండ్ చేశారు. మాస్క్లు ధరించిన ఎంపీలు నిరసన చేపట్టారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై రెండో రోజు కూడా పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికాయి. సర్పై సమగ్ర చర్చను డిమాండ్ చేస్తూ పార్లమెంట్ శీతాకాల సమావేశాల రెండో రోజైన మంగళవారం కూడా విపక్షాల రగడ కొనసాగి�
Parliament | జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవం, ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో చర్చ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావే�
Rajya Sabha | ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)’ కు వ్యతిరేకంగా పార్లమెంట్ (Parliament) ఉభయసభల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఓట్ చోరీ, గద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు.
Speaker Om Birla | పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాల్లో తొలి రెండు రోజులు ఎలాంటి చర్చ లేకుండా ముగిశాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ ఉభయసభల సభ్యులు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది.
Winter Session | ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)’ వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగడంతో పార్లమెంట్ (Parliament) ఉభయసభలు దద్ధరిల్లాయి. ఓట్ చోరీ, గద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు.
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంలో దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందనే ఆందోళనలు, సందేహాల ను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్
GPS spoofing | దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ఎయిర్పోర్టుల సమీపంలో జీపీఎస్ జామ్, సంబంధిత సమస్యలు విమానాలకు ఎదురైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం పార్లమెంట్కు ఈ విషయం వెల్లడించింది. రాజ్యసభలో ఎంపీ ఎస�
Renuka Chowdhury: సభలో కూర్చున్నవాళ్లు కరుస్తారని, శునకాలు కాదు అని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. ప్రభుత్వానికి జంతువులు అంటే ఇష్టం లేదని, వీధి కుక్కలను రక్షించే చట్టాలు లేవని ఆమె అన్నారు. పార�