Hema Malini: హేమామాలినీ నటించిన షోలే చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకున్నది. ఆ ఫిల్మ్ 50 ఏళ్లు ప్రదర్శిస్తారని అనుకోలేదని ఎంపీ హేమామాలినీ పేర్కొన్నారు. పార్లమెంట్ ఆవరణలో మాట్లాడుతూ.. ఆ ఫిల్మ్లో నటించిన ప్�
Lok Sabha | పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు (Monsoon session) ప్రారంభమై 10 రోజులవుతున్నా లోక్సభ (Lok Sabha) లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. బీహార్ (Bihar) లో భారత ఎన్నికల కమిషన్ (Election Commission of India) నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక స�
Bala Krishna | నందమూరి బాలయ్య ఇటు సినిమాలు అటు రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. కొద్ది రోజులుగా అఖండ 2 చిత్ర షూటింగ్తో బిజీగా ఉన్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పార్లమెంటు ఆవరణలో సందడి చేశారు. విజయన�
Parliament | పార్లమెంట్ (Parliament) ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులు అవుతున్నా ఎలాంటి చర్చలు లేకుండానే లోక్సభ (Lok Sabha), రాజ్యసభ (Rajya Sabha) వాయిదాలు పడుతూ వస్తున్నాయి.
Shashi Tharoor | ఇవాళ (సోమవారం) లోక్సభ (Lok Sabha) లో ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పై చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు రక్షణ మంత్రి (Deffence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) చర్చను ప్రారంభించారు.
Lok Sabha | లోక్సభ (Lok Sabha) లో సోమవారం (జూలై 28) నుంచి ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పై చర్చ జరగనుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ కోసం కేంద్రం ఏకంగా 16 గంటల సమ
ఎవరు సుప్రీం? పార్లమెంటా? ప్రభుత్వమా? రాష్ట్రపతా? సుప్రీం కోర్టా? ‘ఎవరూ కాదు.. అందరికీ రాజ్యాంగమే సుప్రీం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయి అభిభాషణ. ‘అందరి విధ్యుక్త ధర్మాలను విశదపరిచేది, �
Monsoon Session | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి ఘటనలపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చించేందుకు అంగీకరించింది. ఈ రెండు అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తు�
INDIA bloc MPs | బీహార్లో సర్ (Special Intensive Revision) పేరిట ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు (INDIA bloc MPs) పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు.
కల్లోలిత మణిపూర్లో (Manipur) రాష్ట్రపతి పాలనను (President’s Rule) కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఆగస్టు 13 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ కొనసాగన�
పార్లమెంట్లో చేసే చట్టాలను దేశంలోని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే. ప్రభుత్వం చట్టాలను తయారు చేయడమే కాకుండా, సవ్యంగా అమలు చేసినప్పుడే వాటి గౌరవాన్ని కాపాడినట్టు లెక్క. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం