Bigg Boss 9 | ‘రాను బొంబైకి రాను’ పాట వినని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఏ ఫంక్షన్ అయిన, చిన్నపాటి దావత్ జరిగిన ఈ పాట తప్పక ప్లే అవుతుంది. ఈ పాటతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన రాము రాథోడ్ ప్రస్తుతం బి
పిల్లలు పెరిగే విధానం బట్టే భవిష్యత్తులో వాళ్లు ఎలా జీవిస్తారనేది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నగర, పట్టణ జీవనంలో పిల్లలకు తల్లిదండ్రులు తప్ప మిగతా ఎవరూ ఓ సలహా ఇచ్చే పరిస్థితి 90 శాతం కుటుంబాల్లో లేదు.
పిల్లలు ఏదైనా ఇష్టమైన వస్తువునో, ఆటబొమ్మనో చూడగానే.. ఇంటికి రాగానే ఉత్సాహంగా అది కావాలంటూ తల్లిదండ్రులను అడిగేస్తారు. ఆ వెంటనే ‘నో’ అనేస్తారు చాలామంది పేరెంట్స్. అయితే ఆ మాట పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూ�
‘ఓ దశ వరకూ తల్లిదండ్రుల సహకారం ప్రతి ఒక్కరికీ అవసరమే. ఈ విషయంలో ఎవరూ మినహాయింపు కాదు..’ అంటున్నారు అందాలభామ శ్రీలీల. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన తల్లితో తనకున్న అనుబంధాన్ని వివరించారామె. అలాగే కెరీర్ పట్ల తాన�
Day Care Centre | ఓ పని మనిషి క్రూర మృగంలా ప్రవర్తించింది. ఓ పసిబిడ్డను నేలకేసి కొట్టింది. అంతేకాదు బ్యాట్తో చితకబాదింది. తలను గోడకేసి కొట్టింది.
Glue Addiction | గ్లూ వ్యసనానికి బానిసైన వ్యక్తి డబ్బుల కోసం కుటుంబ సభ్యులను డిమాండ్ చేశాడు. నిరాకరించడంతో కత్తితో వారిపై దాడి చేశాడు. నానమ్మ మరణించగా తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు.
కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తల్లిదండ్రులు లేని నిరుపేద విద్యార్థులకు కోటగిరి హైస్కూల్ విశ్రాంతి ఉపాధ్యాయుడు రమేష్ చేయుత నందించారు. అస్య ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన
‘మా బిడ్డలు కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు కావాలి. మా బిడ్డలు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎదిగి ఉన్నత స్థాయికి రావాలి’ అని బడుగుల తల్లిదండ్రులు గంపెడాశతో తమ బిడ్డలను గురుకుల స్కూళ్లకు పంపుతున్నా�
అల్వాల్లోని సెయింట్ మైకేల్స్ పాఠశాలలో చిన్నారులను సెల్లార్లో కూర్చొబెట్టి పాఠాలు బోధించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్కూల్ ఎదుట రెండు గంటల పాటు ఆందోళన చేశారు.
తమ పిల్లలు అన్నిట్లోనూ ముందుండాలని ఈతరం తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. అందుకోసం అన్ని విషయాల్లోనూ పక్కాగా ఉంటున్నారు. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం తొందరపడుతున్నారు. ఇలా పిల్లల పెంపకంలో తొందరపాటు వల్ల
Man Hacks Parents, Sister | ఒక వ్యక్తి తన తల్లిదండ్రులు, సోదరిని గొడ్డలితో నరికి చంపాడు. భూ వివాదం కారణంగా ఈ హత్యలకు పాల్పడ్డాడు. ట్రిపుల్ మర్డర్ విషయం తెలుసుకుని స్థానికులు షాక్ అయ్యారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చే�
తల్లిదండ్రులు చేసే చిన్నచిన్న తప్పులు పిల్లల ఆలోచనల్ని పక్క దారి పట్టిస్తాయి. ముఖ్యంగా లింగ సమానత్వం విషయంలో పిల్లలు చెడు భావాలకు లోనవడానికి ప్రధాన కారణం తల్లిదండ్రుల వ్యవహారశైలే అంటున్నారు నిపుణులు.
అన్నం తినాలంటే ఫోన్లో వీడియో చూడాల్సిందే .. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పక్కన పడేసి ఫోన్ పట్టుకోవాల్సిందే .. సెలవు రోజు ఎక్కువ సమయం ఫోన్లోనే.. ఇది ఇప్పటి పిల్లల పరిస్థితి. వయసుతో సంబంధం లేకుండా ఎల్కేజీ మ�
ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 123 మంది విద్యార్థులు, ప్రీ ప్రైమరి విద్యార్థులు 20 మంది మొత్తం 143 మంది విద్యార్తులు ఈ ఏడాది చదువు�
Man Kills Parents With Hammer | ఒక వ్యక్తి సుత్తితో కొట్టి తన తల్లిదండ్రులను హత్య చేశాడు. రక్తం మడుగుల్లో పడి ఉన్న వారి మృతదేహాల వద్ద రాత్రంతా గడిపాడు. ఉదయం స్థానికులు ఇది చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.