వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సిన భాద్యత పిల్లలదేనని, విస్మరిస్తే జైలు శిక్ష, జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయో వృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ పీ మధుసూదన్ హ
Parenting Tips | ఇప్పటి తల్లిదండ్రులకు పిల్లల పెంపకం రేసులా మారింది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. తమ పిల్లలు అందరికన్నా తెలివిగా ఉండాలని, సూపర్కిడ్గా ఎదగాలనే తాపత్రయంతో పేరెంటింగ్ పట్టాలు తప్పుతున్నది. ఈ క్ర
Girl Dies By Suicide | తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ కొనివ్వలేదని బాలిక మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రామాయణంలోని శ్రవణ కుమారుడు నాడు అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో పెట్టుకుని తీర్థయాత్రలకు తీసుకువెళితే నేటి కుమారులు వృద్ధులైన తల్లిదండ్రులను కోర్టుకీడుస్తున్నారని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింద�
తల్లిదండ్రులకు తమ బిడ్డలందరిపై సమాన ప్రేమ ఉంటుంది. కొందరి విషయంలో ఈ ప్రేమలో తేడా కనిపిస్తుంది. అయితే, తల్లిదండ్రుల ప్రేమలోని ఈ చిన్నచిన్న తేడాలు.. మరో బిడ్డపై ప్రతికూల ప్రభావం చూపుతాయట.
Parents Kill Daughter | తమ కుమార్తె అబ్బాయిలతో మాట్లాడటంపై ఆమె తల్లిదండ్రులు ఆగ్రహించారు. మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చారు. ఒక చోటకు తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు బాలిక పేరెంట్స్ను అరెస్ట�
Sai Kiran |సాయి కిరణ్.. ఈ పేరు చెబితే ఠక్కున గుర్తు పట్టకపోవచ్చు. నువ్వే కావాలి, ప్రేమించు సినిమాలతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి కిరణ్ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్�
రాష్ట్రంలో ఆడపిల్లలపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉన్నది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో చైతన్యవంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ప్రోత్సాహకాలను అందిస్తున్నా పూర్తిగా తగ్గనే లేదు. అత్యాధునిక సమాజం ఉన్న
‘ఒంటరి వాడను నేను... ఎవ్వరికేమీ కాను’ అని సినిమాలో హీరో దర్జాగా పాడుకుంటాడు. ఎందుకంటే.. అది సినిమా కాబట్టి, పక్కా స్క్రిప్ట్ ఉంటుంది కాబట్టి. కథ సుఖాంతమే అవుతుందన్న గ్యారెంటీ ఉండబట్టి... ఒంటరితనాన్నీ గొప్ప�
1995 తర్వాత ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నాటి ప్రభుత్వాలు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేశాయి. అయితే, ఆ నిబంధనను రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించడం సరికాదు
Trainee Doctor suicide | ఇంట్లోని గదిలో తల్లిదండ్రులున్నారు. బాల్కానీలోకి వచ్చిన ట్రైనీ డాక్టర్ 21వ అంతస్తు నుంచి కిందకు దూకి మరణించాడు. అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.