Bombay High Court | తల్లిదండ్రుల నుంచి ఆస్తులు పొంది వారి సంరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా, అశ్రద్ధతో వ్యవహరించే పిల్లలకు కనువిప్పు కలిగేలా బాంబే హైకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది.
Student Dies At School | ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మారణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న ఆ స్టూడెంట్ తల్లిదండ్రులు, బంధువులు ఆ స్కూల్ వద్ద నిరసన తెలిపారు. పీఈటీ దాడి చేయడం వల్లనే మ
Gujarat : గుజరాత్లో తల్లిదండ్రులు తమ కొడుకుపై దారుణానికి పాల్పడ్డారు. మద్యం తాగుతున్నాడని కొడుకును హత్య చేశారు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశారు. మృతుడిని 23 ఏళ్ల రామ్ బాబుభాయ్ బంభవగా గుర్తించార�
‘ఎల్లప్పుడూ సత్యమునే పలుకవలెను!’.. మహాత్ముడు చెప్పిన ఈ మాట ఎంతో గొప్పది. కానీ, అప్పుడప్పుడూ ఆ సత్యమే.. పిల్లల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ముఖ్యంగా.. ఒంటరిగా ఉన్నప్పుడు అపరిచితులతో ప్రమాదం పొంచి ఉంటుంది.
వేసవి సెలవులు ముగిసాయి. బడులు మొదలయ్యాయి. ఉదయం పూట ఇళ్లలో సాధారణంగా కనిపించే దృశ్యం పిల్లలను స్కూలుకు రెడీ చేయడం. కొందరు పిల్లలకు ‘స్కూల్' అనే మాట వింటేనే ఒళ్లు వణికిపోతుంది. ఏడుపులు, పెడబొబ్బలు, కడుపునొ�
Tuni Child | కాకినాడ జిల్లా తుని ( Tuni ) లో తమ బిడ్డ కనిపించడం లేదని తల్లిదండ్రులు గత 13 రోజులుగా తీవ్ర ఆందోళనలో ఉంటే ఓ జ్యోతిష్యుడి అక్కడికి చేరుకుని తీవ్ర హల్చల్ చేశాడు.
టీమిండియాకు ఎంపికై సరికొత్త చరిత్ర సృష్టించిన 15 ఏండ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన తల్లిదండ్రులతో కలిసి జట్టుతో కలిసి ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నాడు.
పిల్లల్లో స్క్రీన్ టైమ్ తగ్గించాలనీ, ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలనీ నిపుణులు పదేపదే చెబుతున్నారు. అనేక అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి కూడా.
తల్లిదండ్రులు కూడా వెంటనే ఆగ్రహానికి గురికావొద్దు. పెద్దల కోపం.. పిల్లల ఆవేశాన్ని మరింత పెంచుతుంది. ఇక, కోపం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు.. ఏ విషయం గురించైనా చర్చించడం వృథా. కాసేపు ఆగి.. ప్రశాంతంగా మాట్లాడుకుందా
వివాహం అనేది నిజంగా ఇద్దరి అంగీకారం ఉంటే సరిపోయేది అయితే దానికి ఒక ప్రక్రియ, అంతమంది అతిథులు, పెద్ద వేడుక అవసరం లేనేలేదు. పెళ్లి అనేది కుటుంబాలకు అందులోని వారి జీవితాలకు కూడా సంబంధించింది.
వెనుకబడిన తరగతుల్లో ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ల ప్రయోజనాలను కొనసాగించడం అవసరమా అనే అంశంపై సుప్రీం కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. రిజర్వేషన్ల విధానం ద్వారా సా�
విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారా? అని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.