అన్నం తినాలంటే ఫోన్లో వీడియో చూడాల్సిందే .. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పక్కన పడేసి ఫోన్ పట్టుకోవాల్సిందే .. సెలవు రోజు ఎక్కువ సమయం ఫోన్లోనే.. ఇది ఇప్పటి పిల్లల పరిస్థితి. వయసుతో సంబంధం లేకుండా ఎల్కేజీ మ�
ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 123 మంది విద్యార్థులు, ప్రీ ప్రైమరి విద్యార్థులు 20 మంది మొత్తం 143 మంది విద్యార్తులు ఈ ఏడాది చదువు�
Man Kills Parents With Hammer | ఒక వ్యక్తి సుత్తితో కొట్టి తన తల్లిదండ్రులను హత్య చేశాడు. రక్తం మడుగుల్లో పడి ఉన్న వారి మృతదేహాల వద్ద రాత్రంతా గడిపాడు. ఉదయం స్థానికులు ఇది చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆడ పుట్టడంతో ఆమెను పోషించడం బరువుగా భావించిన తల్లిదండ్రులు ఎలాగైనా భారం తగ్గించుకోవాలని నిశ్చయించుకున్నారు. దీంతో నవ మాసాలు మోసి తన రక్తం పంచుకొని పుట్టిన ఆడబిడ్డను నిర్దాక్షిణ్యంగా ఇతరులకు విక్రయిం�
Himachal floods | భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఒక వ్యక్తి, అతడి భార్య, అత్త కొట్టుకుపోయారు. అయితే ఆ ఇంట్లో నిద్రిస్తున్న 11 ఏళ్ల పసి పాప ఒక్కతే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఇది చూసి స్థాని�
జన్మనిచ్చిన తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత వారి సంతానంపై ఉంటుందని, నిర్లక్ష్యం చేసిన వారిపై చట్ట రిత్యా చర్యలుంటాయని కలెక్టర్ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్లో వయో వృద్ధుల సంరక్షణ చ�
చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఏడాదిగా అతడి జ్ఞాపకాలను మాత్రం ఆ తల్లిదండ్రులు మరువలేకపోతున్నారు. దీంతో కుమారుడి రూపం ఎప్పటికీ కళ్ల ముందే ఉండాలని అతడి విగ్రహాన్ని ప్రతిష్ఠించ�
విడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఆర్థిక ప్రయోజనాలు అందిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన ఏడుగురు బాల బాలికలకు పీఎం కేర్ ద్వ�
Swetcha | ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు మరిన్ని మలుపులు తిరుగుతోంది. ఆమె మరణానికి తానే కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ పూర్ణచందర్, ఎట్టకేలకు మౌనం వీడి ఐదు పేజీల బహిరంగ లేఖను విడుదల చే
పోలీసు కేసు, దెబ్బలకు భయపడి ఆత్మహత్యయత్నానికి పాల్పడి అచేతన స్థితిలోకి వెళ్లిన యువకుడిని అంబులెన్స్ లో ఉంచి తల్లిదండ్రులు స్థానికుల సాయంతో ధర్నాకు దిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో శనివారం
వయో వృద్ధుల సంరక్షణ చట్టంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 40 ద్వారా జారీ చేసిన పలు ప్రయోజనకర సవరణల ద్వారా వృద్ధ తల్లిదండ్రులను నిరాధరిస్తున్న కొడుకులకు తగు చట్టపర చర్యలకు దోహద పడుతోంది.
Utkoor | ప్రభుత్వ బడులలో ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన ఉంటుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించాలని ఎంపీవో లక్ష్మీ నరసింహరాజు అన్నారు.