నేటితరం తల్లిదండ్రులు.. పిల్లలకు డబ్బు విలువ తెలియకుండా పెంచుతున్నారు. ముఖ్యంగా.. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్లే ఈ ట్రెండ్ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు.
Viral Video | 12వ తరగతి విద్యార్థులు లగ్జరీ కార్లతో పరేడ్ నిర్వహించిన వీడియో ఇటీవలే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నేటితరం తల్లిదండ్రులు.. పిల్లలు కోరితే.. కొండమీది కోతినైనా తెచ్చిస్తున్నారు. అడగకముందే అన్నీ సమకూరుస్తున్నారు. పిల్లల్ని అలా పెంచడమే గొప్ప అని ఫీలవుతున్నారు.
హైదరాబాద్ హయత్నగర్లోని జీ హైస్కూల్లో (Zee High School) ఫీజుల పెంపుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఒకేసారి 30 నుంచి 50 శాతం ఫీజులు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెంచిన ఫీజులను తగ్గిం�
పిల్లల పెంపకం.. తల్లిదండ్రుల జీవితంలో అత్యంత ప్రధానమైనది. ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. అయితే, నవతరం తల్లిదండ్రులు పేరెంటింగ్ విషయంలో ‘లో రేటింగ్' తెచ్చుకుంటున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలోపడి.. పిల్లల క�
Man Stabbed To Death | ఒక వ్యక్తి మహిళను వేధించాడు. ఆగ్రహించిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు అతడ్ని కొట్టారు. అంతటితో ఆగక కత్తితో పొడిచి ఆ వ్యక్తిని హత్య చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు మహిళ కుటుంబానికి చెందిన పది
‘పిల్లలు క్లాసులకు డుమ్మా కొట్టారనుకోండి. సాయంత్రం కల్లా తల్లిదండ్రుల ఫోన్కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ రోజు మీ పిల్లలు కాలేజీకి గైర్హాజరయ్యారని సమాచారమందుతుంది. ఇలా నాలుగైదు రోజులు గైర్హాజరైతే ఏకంగా ఫోన
కొందరు పిల్లలకు లెక్కలంటే భయం. దీనికి కారణం ఆ పిల్లల తల్లిదండ్రులేనని తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. లెక్కలు, అంకెలు.. అంటే తల్లిదండ్రులు భయపడితే, అయిష్టత చూపితే.. వారి పిల్లలు కూడా ప్రైమరీ, ప్రీ-ప్రైమరీ వి�
తల్లిదండ్రులే కన్నకూతురిపై దుర్మార్గంగా ప్రవర్తించారు. ఈ ఘటన హైదరాబాద్లోని రహ్మత్నగర్లో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం రహ్మత్నగర్లో నివాసముండే దంపతులకు 14 ఏండ్ల కుమార్తె, 10 ఏండ్ల కుమారుడు ఉన్
నాటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో.. ఒక్కో ఇంట్లో పదిమంది దాకా పిల్లలు కనిపించేవారు. అంతమంది ఉన్నా.. అన్యోన్యంగా కలిసిమెలిసి ఆడుకునేవారు. నేటికాలంలో ఇంట్లో ఇద్దరే ఉన్నా.. చీటికిమాటికి గొడవలు పడుతున్నారు.