Man Stabs Woman Colleague | తనతో మాట్లాడకుండా దూరంగా ఉంటుందన్న కోపంతో మహిళా సహోద్యోగి, ఆమె పెరెంట్స్పై ఒక వ్యక్తి దాడి చేశాడు. కత్తితో వారిని పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆ ముగ్గురూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
గురుకుల పాఠశాలలో తమ పిల్లలకు రావాల్సిన సీట్లు పక్కదారి పడుతున్నాయని, పైరవీ ఉంటేనే సీట్లు ఇస్తున్నారని సూర్యాపేట మండలం ఇమాంపేట సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వద్ద గురువారం విద్యార్థుల తల్లిదం�
Parents Carry Dead Sons On Shoulders | తీవ్ర జ్వరం బారిన పడిన ఇద్దరు బాలురు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. అయితే అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పిల్లల మృతదేహాలను తల్లిదండ్రులు తమ భుజాలపై గ్రామం వరకు మోశారు. ఈ వీడియో �
వృద్ధాప్యంలో ఉన్న తండ్రి బాగోగులు చూసుకోని కారణంగా కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా కొడుకు, బిడ్డ కలిసి ప్రతి నెలా 10 వేలు జమ చేయాలని ఏకంగా పెద్దపల్లి కలెక్టర్ క
అతనో పోలీసు ఉన్నతాధికారి. స్టేషన్లో కేసులు డీల్ చేయడం తెలిసిన ఆయన.. కన్న తల్లిదండ్రుల వేదనను అర్థం చేసుకోలేకపోయాడు. పైగా.. కని, పెంచి, ఓ ప్రయోజకుడిని చేసిన తల్లిదండ్రులనే అధికార మదంతో చిత్రహింసలకు గురి చ�
Siblings File FIR Against Parents | మొబైల్ ఫోన్, టీవీ అతిగా చూడవద్దన్న తల్లిదండ్రులు తమ పిల్లలను తిట్టడంతోపాటు కొన్నిసార్లు కొట్టారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పేరెంట్స్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఆకాశమంత అంచనాలు ఉంటాయి. వారు ప్రయోజకులు కావాలని ప్రణాళికా బద్ధంగా ఎన్నో చేస్తుంటారు. ఈ క్రమంలో వారిని ఒత్తిడికి కూడా గురిచేస్తుంటారు.
దశాబ్ద కాలం క్రితం సందర్శకులతో కిటకిటలాడిన తిలక్గార్డెన్ పురావస్తు ప్రదర్శన శాల సందర్శకులు లేక అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతున్నది. అపురూప శిల్పా లు... శిలాశాసనాలు... తాళపత్ర గ్రంథా లు... అరుదైన వస్త�
మా బాబు వయసు నాలుగు సంవత్సరాలు. పుట్టినప్పుడు సరైన బరువే ఉన్నాడు. సమయానికి టీకాలు వేయించాం. ఇన్నాళ్లూ ఆరోగ్యంగానే ఉన్నాడు. వారం క్రితం సాధారణ జలుబు, దగ్గుతో ఇబ్బందిపడ్డాడు.
Students Dharna | పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని మెదక్ జిల్లా చిన్న శంకరపేట్ గ్రామం శాలిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
Woman Dies During Illegal Abortion | అబార్షన్ ప్రయత్నం బెడిసికొట్టడంతో ఒక మహిళ మరణించింది. దీంతో అబార్షన్ చేసిన నర్సుతోపాటు ఆ మహిళ తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉండగా మరోసారి గర్భం �
పిల్లలతో తల్లిదండ్రులు అన్ని విషయాలను చర్చించడం అనేది పెంపకంలో చాలా ముఖ్యమైన అంశం. అప్పుడే వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. పిల్లలతో ఎక్కువ సమయం గడిపితే వాళ్లలో కూడా మంచి ఆలోచనలు కలుగుతాయని నిపుణులు