ఈ రోజుల్లో పిల్లల పెంపకం తల్లిదండ్రులకు సవాలుగా మారింది. ఈ తరం పిల్లల్లో చాలామంది హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు. మరికొందరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంటారు. పదిమందిలో ఉన్నా.. నిశ్శబ్దంగా తమ పనిలో
మా పాప వయసు 8 ఏండ్లు. 10 రోజులుగా జ్వరం ఉంది. శరీర ఉష్ణోగ్రత 102 నుంచి 103 డిగ్రీల మధ్య ఉంటున్నది. పారాసిటమాల్ మందు ఇస్తే తగ్గుతుంది. జ్వరం లేనప్పుడు హుషారుగానే ఉంటున్నది. ఇప్పటివరకు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ట�
కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం కొనసాగుతున్నది. తాజా సంఘటనలో బాధితుల కథనం ప్రకారం, నాలుగేళ్ల బాలికకు ఓ చేతికి ఆరు వేళ్లు ఉన్నాయి. చిన్న శస్త్ర చికిత్స చేసి, ఆరో వేలు�
Parents Forget Child In Car | తల్లిదండ్రులు తమ కూతుర్ని కారులో వదిలేసి పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అతిథులతో మాట్లాడటంలో బిజీ అయ్యారు. ఆ తర్వాత రెండో కుమార్తె కనిపించడం లేదని గుర్తించారు. అంతా వెతికినా ఫలితం లేకపోయింది. చివ�
Air Conditioning Facility | స్కూల్లో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) సౌకర్యం ఖర్చులను విద్యార్థుల తల్లిదండ్రులు భరించాలని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. దీని కోసం ప్రైవేట్ స్కూల్ అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నదని ఆరోపిస్తూ దాఖ
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ అస్సాంలోని కామ్రూప్ జిల్లాకు చెందిన లక్ష మంది విద్యార్థులు మంగళవారం తమ తల్లిదండ్రులకు పోస్ట్కార్డులు రాశారు.
ఇది పిల్లలకు పరీక్షల కాలం. ఏడాదంతా చదువుకున్నదంతా రెండున్నర గంటల వ్యవధిలో పేపర్ మీద పెట్టేయాలి. పరీక్షలప్పుడు పిల్లలు నిద్ర లేచింది మొదలు చదువుకొమ్మని సూచిస్తుంటారు తల్లిదండ్రులు. తమకన్నీ వచ్చని పిల్
భోజనానికి ఆలస్యంగా వచ్చాడని అసిస్టెంట్ కేర్ టేకర్ ఓ విద్యార్థిని కొట్టగా దవడ పన్ను ఊడిన ఘటన ములుగు మండలం మల్లంపల్లిలోని ఏటూరు నాగారం సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ విషయం మం�
చిన్నారులకు పాలల్లో పురుగు మందు కలిపి హతమార్చిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు కథనం ప్రకారం.. సీతంపేట గ్రామ పంచాయతీ శివారు అంకన్నగూడేనికి చెందిన పెండగట్ల అ�
ఇద్దరు ఆడపిల్లలను సాకడం భారమనుకున్నారో.. లేక తమ జల్సాలకు అడ్డొస్తున్నారని భావించారో కానీ, ముక్కు పచ్చలారని చిన్నారులను అత్యంత పాశవికంగా హత్య చేశారు తల్లిదండ్రులు. కని పెంచిన ఆ తల్లికి చేతులెలా వచ్చాయో..,
మేడమ్ నేను ఇంటర్ ఫెయిలయ్యా. మళ్లీ పరీక్ష రాయాలంటే భయమేస్తున్నది. భయంతో చదవలేకపోతున్నా. చదవాలన్న ఆసక్తి ఉండటం లేదు. నాలుగురోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్లీ పాసవుతానో..! లేదోనని టెన్షన్గా ఉన్నది. నేనింత
Murder | ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నీటి కుళాయి (Water tap) కోసం ఓ కర్కశ కుమారుడు తల్లిదండ్రులను( Parents) దారుణంగా చంపిన ఘటన సంచలనం కలిగించింది.