మేడమ్ నేను ఇంటర్ ఫెయిలయ్యా. మళ్లీ పరీక్ష రాయాలంటే భయమేస్తున్నది. భయంతో చదవలేకపోతున్నా. చదవాలన్న ఆసక్తి ఉండటం లేదు. నాలుగురోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్లీ పాసవుతానో..! లేదోనని టెన్షన్గా ఉన్నది. నేనింత
Murder | ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నీటి కుళాయి (Water tap) కోసం ఓ కర్కశ కుమారుడు తల్లిదండ్రులను( Parents) దారుణంగా చంపిన ఘటన సంచలనం కలిగించింది.
Don’t Eat For 2 Days | తల్లిదండ్రులు తనకు ఓటు వేయకపోతే రెండు రోజులు తినవద్దని స్కూల్ పిల్లలను ఒక ఎమ్మెల్యే కోరాడు. (Don’t Eat For 2 Days ) అలాగే తన పేరును పలుమార్లు వారితో చెప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే తీరుపై ప్రతిపక
ఎప్పుడో 11 ఏండ్ల క్రితం తప్పిపోయిన ఒక బాలుడు ఇన్నాళ్లకు తల్లిదండ్రుల వద్దకు చేరాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలం చిలుకాగనగర్కు చెందిన నారాయణశర్మ కొడుకు రోహిత్శర్మ 2013లో రైలు ప్రయాణంలో తప్ప
రోజూ గంటల తరబడి మొబైల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్న పిల్లల్లో స్క్రీన్ టైమ్ తగ్గించడం ఎలా? అనే అంశంపై తల్లిదండ్రులకు ఉచితంగా ఆన్లైన్ సెషన్ నిర్వహించనున్నట్టు వన్ లైఫ్ కౌన్సెలింగ
ఈ ప్రాంత విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ను దృష్టికిలో పెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వంలో మూడు నెలల కిందట మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి కొల్లాపూర్ పట్టణానికి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను మ�
Rishi Sunak's Parents | బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తల్లిదండ్రులు (Rishi Sunak's Parents), అత్త సుధా మూర్తి కలిసి ఆంధ్రప్రదేశ్లోని ఒక ఆలయాన్ని సందర్శించారు. రిషి సునాక్ తండ్రి యశ్వీర్ సునాక్, తల్లి ఉషా సునాక్ బుధవారం మంత్రాలయంల
ఇచ్చిన మాట తప్పి, తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే పిల్లలకు మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తల్లిదండ్రులు ఆస్తులను రాసిచ్చిన తర్వాత పిల్లలు తమను పట్టించుకోకపోతే ఆ ఆస్తులను తిరిగి తీసుకో�
Dalit cook | దళిత మహిళ (Dalit cook) వండిన అల్పాహారాన్ని తినేందుకు కొందరు విద్యార్థులు నిరాకరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వెనకేసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, కుల వివక్ష చూపిన వారిపై చర్యలు త
తల్లిదండ్రులను కోల్పోయి, నా అనే వారు ఎవరూ లేక అనాథలుగా ఉన్న వారికి ప్రభుత్వం ఆసరాగా నిలువనుంది. అనాథలకు అక్కున చేర్చుకునే ప్రభుత్వ పథకాన్ని తీసుకువచ్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎవ్వరికీ పట్టని �
Heart Attack | గుండెపోటుతో 14 ఏండ్ల బాలుడు మృతిచెందాడు. ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ కాలనీకి చెందిన మాదాసి రాజేశ్ (14) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.