జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఒక్క పూట భోజనం పెట్టడానికి వెనుకాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా వారికి గుడి కట్టించి వారిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు ఓ వైద్యుడు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్త�
locking daughters' graves | మరణించిన తమ కుమార్తెల మానాన్ని, గౌరవాన్ని కాపాడుకునేందుకు వారి తల్లిదండ్రులు ఆ సమాధులకు తాళాలు వేస్తున్నారు (locking daughters' graves). పాకిస్థాన్ రచయితలతో సహా ఆ దేశానికి చెందిన సామాజిక కార్యకర్తలు ఈ సమస్యన
వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. సెలవులు పిల్లలకు ఆటవిడుపుగా మారాయి. గ్రామాల్లో చాలావరకు యువత, పిల్లలు బావులు, చెరువుల్లో ఈతకు వెళ్తుంటారు. కొత్త గా ఈత నేర్చుకోవాలన్నా.. ఎండ వేడి నుంచి ఉప శమనం పొందేందుకు చెర�
నాలుగేండ్ల పిల్లోడి పేరు శ్రీయాన్. తల్లిదండ్రుల వెంట షాపింగ్కు వెళ్లాడు. పేరెంట్స్ తమ షాపింగ్ పని ముగించే వరకు ఆ బాబు చేతిలో మొబైల్ ఉంచారు. అప్పటి వరకు బాబు ఎంతో బుద్ధిమంతుడిగా ఓ పక్కన కూర్చొని సెల్�
పదోతరగతి ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విద్యార్థులు, వారి తల్లిద
UP Shocker | షబ్బీర్, రెహానా హత్యలపై ప్రాథమిక దర్యాప్తులో భాగంగా 16 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ దంపతుల పిల్లలను కూడా విచారించారు.
ఇది పరీక్షల సమయం. పరీక్షా సమయం. తెచ్చుకునే మార్కులు, సాధించే ర్యాంకులు.. తర్వాత సంగతి. అన్నిటికంటే ముందు పిల్లలు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలి. అందుకు సరిపడా మద్దతు, అనువైన వాతావరణం కన్నతల్లే అంద�
Kendriya Vidyalaya | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో కొనసాగుతున్న కేంద్రీయ విద్యాలయ స్కూల్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూతపడనుంది. స్కూల్ కొనసాగింపు మాతో కాదంటూ ఇప్పటికే యూనివర్సిటీ ఉత్తర్వులు జార�
ఒక రాజు మానసిక అశాంతికి గురయ్యాడు. తన సమస్యను ఎవరికైనా చెప్పుకోవాలని భావించాడు. ‘విషయాన్ని అర్థం చేసుకుని మంచి సలహా ఇచ్చే శ్రేయోభిలాషి ఎవరు ఉన్నారా...’ అని ఆలోచనలో పడ్డాడు. పరిష్కారం దొరకలేదు. ‘మనకు నిపుణ�
Jadcherla | వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు దగ్గరుండి సపర్యలు చేయాల్సిన కన్నకొడుకే.. ఆస్తికోసం ఆ వృద్ధ దంపతులను కొట్టి ఇంటి నుంచి గెంటేశాడు. ఇంటికి తాళం వేసి బయట కు వెళ్లగొట్టాడు.
ఈ అక్కాచెల్లెళ్లు..సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామానికి చెందిన గాదెపాక రాములు, అంజమ్మ దంపతులు కూలీపనులు చేస్తూ బతికేవాళ్లు. వారికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు.