దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మొదటిసారిగా నిర్వహిస్తున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు(సీయూఈటీ) ఎట్టకేలకు శుక్రవారం ప్రారంభమైంద�
ఒకే ఊరు.. ఒకే కులం.. చిన్ననాటి నుంచి ప్రేమించుకున్నారు. కులం ఒక్కటైనా.. అంతస్తుల పట్టింపులు రావడంతో అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ప్రేమికులిద్దరూ పెద్దలను ఎదురించి..పెండ్లి చేసుకున్నారు. పగతో �
అమ్మ ఎనిమిదేండ్ల నిరీక్షణకు తెరపడింది. అందరూ పిచ్చిదన్నా భరించింది. వెతుకులాట అనవసరమన్నా సహించింది. చివరికి.. ఆ తల్లి దీక్ష ముందు విధి ఓడిపోయింది. ఎట్టకేలకు.. గారాలబిడ్డ తమ వద్దకు చేరడంతో ఆ తల్లిదండ్రుల ఆ�
ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. నాణ్యమైన ఉచిత విద్య, పుస్తకాలు, డ్రెస్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ తరగతులు, కమ్మని మధ్యాహ్న భోజనం, కిచెన్ షెడ్లు, తదితర అన్ని మౌలిక వసతులతో పాటు �
నేను వెళ్లనంటే.. వెళ్లను. నా ఫ్రెండ్స్ ఎవరూ లేరక్కడ’ అంటూ మారాం చేస్తూ.. కండ్ల నిండా నీళ్లు నింపుకొంటున్న పిల్లలను బుజ్జగించేందుకు తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలకు లెక్కేలేదు. అయితే, ముందుగా స్కూల్ �
తమ ఇద్దరి మొబైల్స్ను ఎవరో హ్యాక్ చేశారని, సోషల్ మీడియాలో అసభ్య వీడియోలు షేర్ చేస్తున్నారని ఒక జంట వాపోయింది. తమ మొబైల్స్ హ్యాక్ చేసిన వాళ్లను పట్టుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసు�
నగర యువత మానసిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. బంధాలను విచ్ఛిన్నం చేసుకుని ఆగమవుతున్నది. కుటుంబ సభ్యులు, స్నేహితులను దూరం చేసుకుంటున్నది. లక్ష్యం మరిచి సమయం వృథా చేసుకుంటున్నది. యువతను అంతలా దిగజార్చ�
కన్నకొడుకు మృతదేహాన్ని అప్పగించమంటే దవాఖాన సిబ్బంది రూ.50 వేల లంచమడిగారు. నిరుపేదలైన ఆ తల్లిదండ్రులు లంచం డబ్బు కోసం భిక్షాటన చేశారు. ఈ దయనీయ ఘటన ఎన్డీయే పాలిత బీహార్లోని సమస్తిపూర్లో జరిగింది. వారు ఇంట
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథ అయిన ఆరేండ్ల బాలుడిని అతడి తాతకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కరోనాతో 2021 మే 13న తండ్రి, జూన్ 12న తల్లి మరణించారు. దీంతో బాలుడి బాధ్యతను అతడి చిన్నమ్మక
పాట్నా : మార్చురీ నుంచి కుమారుడి డెడ్బాడీని ఇచ్చేందుకు అక్కడ పని చేస్తున్న ఓ ఉద్యోగి రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో తల్లిదండ్రులు భిక్షాటన చేశారు. ఇల్లు ఇల్లు తిరుగుతూ జోలె పట్టి అడుక్కున్నార�
చిన్న వయస్సులో పెద్ద ఆలోచనతో అన్నా, చెల్లెలు అందరి మన్ననలు పొందుతున్నారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్కు చెందిన రాజు, నర్సమ్మ దంపతులు. వీరు హైదరాబాద్లో పనిచేస్తూ జీవిస్తున్నారు
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను అరికట్టాలఅని కోరుతూ తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్, టీఎస్ స్కూల్, టెక్ కాలేజెస్ స్టాఫ్ అసోసియేషన్ మథర్స్ అసోసియేషన్, చైల్డ్ రైట్ �
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో సంచలనం రేపిన హత్యాచార బాధితురాలి తల్లిదండ్రులు ఆసుపత్రి పాలయ్యారు. నదియా జిల్లాకు చెందిన 14 ఏండ్ల బాలికపై స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేత కుమారుడు లైంగికదాడికి పాల్పడి హత్య చ
ప్రేమ విఫలమై ప్రాణాలర్పించిన కొడుక్కి గుడి కట్టి ఏటా శ్రీరామ నవమి రోజు పెండ్లితంతు నిర్వహిస్తున్నారు ఓ మాతృమూర్తి. 18 ఏండ్లుగా విగ్రహానికి పెండ్లి చేస్తూ కొడుకుపై ఉన్న ప్రేమను చాటుకొంటున్నారు.