తన తల్లిదండ్రులకు 40 ఏండ్లకుపైగా సేవ చేసిన వ్యక్తికి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.1.50 లక్షలతోపాటు మెడలోని బంగారు గొలుసు, ఉంగరాన్ని బహూకరించి సత్కరించారు.
‘బిడ్డా బాగా చదవి, మంత్రి హరీశ్రావు సార్ నమ్మకం, మా పేరు నిలబెట్టాలి’ అంటూ ఉత్తరం చదివి పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది �
పిల్లలు తమను పట్టించుకోకపోతే, వారి పేరన రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులను తల్లిదండ్రులు వెనుకకు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేయడం వల్ల వృద్ధులకు ఎంతో ఊరట కలుగుతుంది.
వింత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. బాంబులు, గన్లపై తనకు ఉన్న అతి ప్రేమను దేశ ప్రజలపై
Children's day Special | కొవిడ్ సంక్షోభ సమయంలో పుట్టిన పిల్లలు తీవ్ర సంక్షోభాన్నే ఎదుర్కొంటున్నారు. ముద్దుముద్దు మాటల దశనుంచి బయటికి రాలేకపోతున్నారు. కారణం వాళ్లు పెరిగిన వాతావరణం. చుట్టూ ఉన్న పరిస్థితులు. భాష మాట్ల�
DAV Public School | బంజారాహిల్స్లోని డీఏవీ పాఠశాల అనుమతిని రాష్ట్ర విద్యాశాఖ పునరుద్ధరించింది. ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలిక అనుమతిని విద్యాశాఖ ఇచ్చింది. ఆ పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి ఘటన
ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశామని, వాటి సంబంధిత లేఖలు పార్సిల్ రూపంలో వస్తాయని కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు చెబుతుంటారు. వాటిని ఒకసారి తెరిచి, అందులో ఏముందో చెక్ చేయండి. అందరినీ అనుమానించలేం. అత్యంత ర�
Parental Tips | జీవితంలోకి పసిబిడ్డ రాగానే అమ్మ మనసులో వంద ఆలోచనలు. పాపాయి అవసరాలు తీర్చడమే కాదు, చక్కటి బంధాన్ని ఏర్పరచుకోవడమూ ముఖ్యమే. కొత్తగా అమ్మ అయినవాళ్లకు ఇదొక సవాలు. తల్లీబిడ్డల మధ్య చక్కటి అనుబంధానికి కొ�
ఏదైనా యాక్సిడెంట్లో తల్లిదండ్రులను కోల్పోయిన వివాహిత కూతుర్లు కూడా బీమా పరిహారానికి అర్హులేనని ఇన్సూరెన్స్ కంపెనీలకు కర్ణాటక హైకోర్టు తేల్చిచెప్పింది. ‘పెండ్లయిన కుమారులైనా.. కూతుర్లు అయినా కూడా ఎ�
పెండ్లికి పెద్దలు నిరాకరించినందుకు ఓ యువ జంట మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నేతాజీనగర్కు చెందిన యువతి (17) ఇంటర