Himachal floods | భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఒక వ్యక్తి, అతడి భార్య, అత్త కొట్టుకుపోయారు. అయితే ఆ ఇంట్లో నిద్రిస్తున్న 11 ఏళ్ల పసి పాప ఒక్కతే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఇది చూసి స్థాని�
జన్మనిచ్చిన తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత వారి సంతానంపై ఉంటుందని, నిర్లక్ష్యం చేసిన వారిపై చట్ట రిత్యా చర్యలుంటాయని కలెక్టర్ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్లో వయో వృద్ధుల సంరక్షణ చ�
చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఏడాదిగా అతడి జ్ఞాపకాలను మాత్రం ఆ తల్లిదండ్రులు మరువలేకపోతున్నారు. దీంతో కుమారుడి రూపం ఎప్పటికీ కళ్ల ముందే ఉండాలని అతడి విగ్రహాన్ని ప్రతిష్ఠించ�
విడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఆర్థిక ప్రయోజనాలు అందిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన ఏడుగురు బాల బాలికలకు పీఎం కేర్ ద్వ�
Swetcha | ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు మరిన్ని మలుపులు తిరుగుతోంది. ఆమె మరణానికి తానే కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ పూర్ణచందర్, ఎట్టకేలకు మౌనం వీడి ఐదు పేజీల బహిరంగ లేఖను విడుదల చే
పోలీసు కేసు, దెబ్బలకు భయపడి ఆత్మహత్యయత్నానికి పాల్పడి అచేతన స్థితిలోకి వెళ్లిన యువకుడిని అంబులెన్స్ లో ఉంచి తల్లిదండ్రులు స్థానికుల సాయంతో ధర్నాకు దిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో శనివారం
వయో వృద్ధుల సంరక్షణ చట్టంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 40 ద్వారా జారీ చేసిన పలు ప్రయోజనకర సవరణల ద్వారా వృద్ధ తల్లిదండ్రులను నిరాధరిస్తున్న కొడుకులకు తగు చట్టపర చర్యలకు దోహద పడుతోంది.
Utkoor | ప్రభుత్వ బడులలో ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన ఉంటుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించాలని ఎంపీవో లక్ష్మీ నరసింహరాజు అన్నారు.
పిల్లలకు మెరుగైన జీవితం అందించాలని అందరు తల్లిదండ్రులు కోరుకుంటారు. వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తూ.. తమ పని పూర్తయిందని అనుకుంటారు. పిల్లలు కోరినవి అందిస్తూ.. వారిని గొప్పగా పెంచుతున్నామని భావిస్తార�
బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించి పేద విద్యార్థులను ఆదుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను గంగాధరలో కలిసి మొరపెట్టుకున్న
తమకు కావాల్సినవన్నీ అందించే తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడూ రుణపడి ఉంటారు. కానీ, ఈ విషయంలో మాత్రం.. తల్లిదండ్రులే పిల్లలకు కృతజ్ఞతలు చెప్పాలని అంటున్నారు కొందరు మానసిక పరిశోధకులు. అమెరికాకు చెందిన ‘రట్జ�
Badibata Program | ఇవాళ రామాయంపేట మండల విద్యాధికారి (ఎంఈవో) అయిత శ్రీనివాస్ మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బడిబాటను ప్రారంభించి.. తల్లిదండ్రుల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
కష్టసుఖాలు, బాధలు, బాధ్యతలు అన్నీ కలగలసిన అద్భుత ప్రపంచం.. కుటుంబం. భిన్న మనస్తత్వాలు, విభిన్న అభిప్రాయాలు ఉన్నా.. అనుబంధాల ముడితో ఆత్మీయతలు పంచుకునే ఇల్లే నిజమైన బృందావనం.