‘మా బిడ్డలు కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు కావాలి. మా బిడ్డలు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎదిగి ఉన్నత స్థాయికి రావాలి’ అని బడుగుల తల్లిదండ్రులు గంపెడాశతో తమ బిడ్డలను గురుకుల స్కూళ్లకు పంపుతున్నా�
అల్వాల్లోని సెయింట్ మైకేల్స్ పాఠశాలలో చిన్నారులను సెల్లార్లో కూర్చొబెట్టి పాఠాలు బోధించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్కూల్ ఎదుట రెండు గంటల పాటు ఆందోళన చేశారు.
తమ పిల్లలు అన్నిట్లోనూ ముందుండాలని ఈతరం తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. అందుకోసం అన్ని విషయాల్లోనూ పక్కాగా ఉంటున్నారు. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం తొందరపడుతున్నారు. ఇలా పిల్లల పెంపకంలో తొందరపాటు వల్ల
Man Hacks Parents, Sister | ఒక వ్యక్తి తన తల్లిదండ్రులు, సోదరిని గొడ్డలితో నరికి చంపాడు. భూ వివాదం కారణంగా ఈ హత్యలకు పాల్పడ్డాడు. ట్రిపుల్ మర్డర్ విషయం తెలుసుకుని స్థానికులు షాక్ అయ్యారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చే�
తల్లిదండ్రులు చేసే చిన్నచిన్న తప్పులు పిల్లల ఆలోచనల్ని పక్క దారి పట్టిస్తాయి. ముఖ్యంగా లింగ సమానత్వం విషయంలో పిల్లలు చెడు భావాలకు లోనవడానికి ప్రధాన కారణం తల్లిదండ్రుల వ్యవహారశైలే అంటున్నారు నిపుణులు.
అన్నం తినాలంటే ఫోన్లో వీడియో చూడాల్సిందే .. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పక్కన పడేసి ఫోన్ పట్టుకోవాల్సిందే .. సెలవు రోజు ఎక్కువ సమయం ఫోన్లోనే.. ఇది ఇప్పటి పిల్లల పరిస్థితి. వయసుతో సంబంధం లేకుండా ఎల్కేజీ మ�
ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 123 మంది విద్యార్థులు, ప్రీ ప్రైమరి విద్యార్థులు 20 మంది మొత్తం 143 మంది విద్యార్తులు ఈ ఏడాది చదువు�
Man Kills Parents With Hammer | ఒక వ్యక్తి సుత్తితో కొట్టి తన తల్లిదండ్రులను హత్య చేశాడు. రక్తం మడుగుల్లో పడి ఉన్న వారి మృతదేహాల వద్ద రాత్రంతా గడిపాడు. ఉదయం స్థానికులు ఇది చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆడ పుట్టడంతో ఆమెను పోషించడం బరువుగా భావించిన తల్లిదండ్రులు ఎలాగైనా భారం తగ్గించుకోవాలని నిశ్చయించుకున్నారు. దీంతో నవ మాసాలు మోసి తన రక్తం పంచుకొని పుట్టిన ఆడబిడ్డను నిర్దాక్షిణ్యంగా ఇతరులకు విక్రయిం�
Himachal floods | భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఒక వ్యక్తి, అతడి భార్య, అత్త కొట్టుకుపోయారు. అయితే ఆ ఇంట్లో నిద్రిస్తున్న 11 ఏళ్ల పసి పాప ఒక్కతే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఇది చూసి స్థాని�
జన్మనిచ్చిన తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత వారి సంతానంపై ఉంటుందని, నిర్లక్ష్యం చేసిన వారిపై చట్ట రిత్యా చర్యలుంటాయని కలెక్టర్ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్లో వయో వృద్ధుల సంరక్షణ చ�
చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఏడాదిగా అతడి జ్ఞాపకాలను మాత్రం ఆ తల్లిదండ్రులు మరువలేకపోతున్నారు. దీంతో కుమారుడి రూపం ఎప్పటికీ కళ్ల ముందే ఉండాలని అతడి విగ్రహాన్ని ప్రతిష్ఠించ�
విడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఆర్థిక ప్రయోజనాలు అందిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన ఏడుగురు బాల బాలికలకు పీఎం కేర్ ద్వ�