సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధి ఐలాపూర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో లంచం డిమాండ్ చేసిన కేసులో సచిన్ కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్�
విద్యుత్తు మీటర్ ఎన్వోసీ కోసం రూ.20 వేలు డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకున్నది. ఏసీబీ డ
విద్యుత్ మీటర్ ఎన్వోసీ కోసం రూ.20 వేలు డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఏ�
మండలంలోని గ్రామ పంచాయతీ నిధులకు అవినీతి చెదలు తగిలాయి. గ్రామాల్లోని వీధులను శుభ్ర పర్చేందుకు కొనుగోలు చేసే బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ మిషన్లు, లిక్విడ్ కొనుగోలులో గోల్మాల్ జరిగినట్లు తెలుస్తోంది.
వేర్వేరు చోట్ల లంచం తీసుకుంటూ శుక్రవారం నలుగురు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. జనగామలో ఆర్అండ్బీ ఈఈ, ఏటీవో, సరూర్నగర్లో వీఎం హోం ప్రిన్సిపల్ సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారుల
చెన్నూర్లో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఇసుక.. రేషన్ బి య్యం అక్రమ రవా ణా.. చెరువుల కబ్జా.. ఇలా ఏ దందాలో చూసినా వారి ‘హస్తం’ఉంటుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇల్లీగల్ దందాలేకాక �
ఇంటి నంబర్ కేటాయించేందుకు లంచం తీసుకుంటూ గ్రామపంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా దొరికాడు. నిజామాబాద్ జిల్లా నందిపేట్కు చెందిన ఆటో డ్రైవర్ సుభాష్ పంచాయతీ అనుమతి తీసుకుని బైపా
చిన్నచింతకుంట మండలకేంద్రంలో వారం రోజులుగా ప్రజలు తాగునీటికి ఇబ్బందు లు పడుతున్నారు. చిన్నచింతకుంట గ్రామ శివారులోని వాగు నుంచి బోరుద్వారా మోటర్ల సా యంతో తాగునీటిని సరఫరా చేసేవారు.
మాజీ ఉప సర్పంచ్, కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకున్నది. మర్కోడ�
మాజీ ఉప సర్పంచ్, కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు �