మునిపల్లి మండలంలోని బుదేరా చౌరస్తాలో ఓ వ్యక్తి రేకుల షెడ్డు నిర్మాణంతోపాటు కరెంట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకొని బుదేరా పంచాయతీ కార్యదర్శి వద్దకు పోతే రూ.12 వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని.. లేకపోతే కాదు అన
మంచిర్యాల జిల్లా ఇందన్ పల్లి గ్రామపంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఎర్రోజు చంద్రమౌళి పని ఒత్తిడి, మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులతోనే గుండెపోటుతో మృతి చెందాడని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్�
వివిధ సర్టిఫికెట్ల కోసం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే వారు ఎవరైనా సరే పైసలు తీసుకొనే ఇవ్వాలంటూ కంప్యూటర్ ఆపరేటర్లకు సంగారెడ్డి జిల్లా మునిపల్లి (Munipally) ఎంపీడీఓ హరినందన్ రావు ఆదేశించారు. తనకు లంచాలు తీస
‘మేం చెప్పినట్టే చేయాలె.. మాకు బానిసలా ఉండాలె అన్నంతగా కాంగ్రెస్ నేతలు చేసిన వేధింపులను భరించలేకనే నేను రాజీనామా పత్రాలను డీపీవో, ఎంపీడీవోకు వాట్సాప్లో పంపి వెళ్లిపోయిన’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా త�
Panchayat Secretary | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 23: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అదృష్టమైన పంచాయతీ సెక్రెటరీ ప్రియాంక క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జిల్లా కడప ప్రాంతంలో ఆచూకీ లభ్యమైనట్లు పేర్కొ�
Panchayat Secretary | ఓ పంచాయతీ కార్యదర్శి కోట్లకు పడగలెత్తాడు. ఎవరూ ఊహించని విధంగా ఆస్తులను కూడబెట్టాడు. ఆ పంచాయతీ కార్యదర్శి ఆస్తులను చూసి ఏసీబీ అధికారులు సైతం షాక్కు గురయ్యారు.
Kondakal | గ్రామ పంచాయతీ పరిధిలోని మార్కెట్ యార్డులో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించడంతో పంచాయతీ కార్యదర్శి వారికి రూ.1000 జరిమానా విధించాడు.
Arrest | కామారెడ్డి జిల్లాలో దోమకొండ గ్రామపంచాయతీ కార్యదర్శి సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై స్రవంతి తెలిపారు.
సమాచారం లేకుండా విధులు బహిష్కరించారనే కారణంతో 134 మంది పంచాయతీ కార్యదర్శులకు మంగళవారం నల్లగొండ జిల్లా పంచాయితీ అధికారి వెంకయ్య చార్జ్ మెమోలు జారీ చేశారు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం కాంగ్రెస్ కార్యకర్త ఏకంగా గ్రామ కార్యదర్శిని బెదిరించాడు. తనకు ఇల్లు రాకపోతే అవసరమైతే ఎకరం పొలం అమ్మి అయినా సరే చంపుతానంటూ ఫోన్చేసి భయభ్రాంతులకు గురిచేశాడు.
చేపల దుకాణం ఏర్పాటు కోసం ఎన్వోసీ ఇవ్వడానికి పంచాయతీ కార్యదర్శి రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిన ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్లో శుక్రవారం చోటుచేసుకున్నది.
ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు (Maoists) దారుణానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరిని కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆ ప్రాంతంలో వాజేడు మావోయిస్టు కమిటీ శాంత పేరుతో ఓ లేఖ వదిలివెళ్లారు.