ACB | ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం(Bribe) తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి(Panchayat secretary), బిల్ కలెక్టర్ని ఏసీబీ (ACB)అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల మధ్య రోజురోజుకూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ఈ వ్యవహా రం మూడు నెలల నుంచి కొనసాగుతుందని ఉద్యోగు లు, సిబ్బంది బహిరంగంగా చెబుతున్నారు.
నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) మంజూరుకు లంచం తీసుకుంటూ గ్రామపంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్కు చెందిన నిమ్మల నిఖిల్ జక్రాన్పల్లి మండలం తొర్లికొ�
మండల పరిధిలోని ఎలిమినేడు, కప్పాడు గ్రామాల సమీపంలో నిర్మిస్తున్న రైస్మిల్లు నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు శనివారం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఎలిమినేడు సర్పంచ్తో పాటు పంచాయతీ క�
ACB | ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలంలోని నంచర్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో భాగంగా మాజీ ఎంపీటీసీ సువర్ణ రూ.4,41,321తో రెండు సీసీ రోడ్�
CM KCR | జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభవార్త చెప్పారు. నాలుగేండ్ల శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకున్నవారిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. వారి పనితీరు, మార్గదర్శకాలను అ
నల్లగొండ జిల్లా డిండి పంచాయతీ కార్యదర్శి, ఇన్చార్జి ఎంపీవో శ్రవణ్కుమార్ లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి చిక్కాడు. డిండి మండల కేంద్రానికి చెందిన బాయరాజు శంకరయ్య ఇంటి స్థలం కాగితాల కోసం గ్రామ పంచాయతీ�
ప్రతిభనే నమ్ముకున్నారు.. రేయింవళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టారు.. సిలబస్ను ఔపోసన పట్టారు.. పరీక్షలు రాశారు.. మెరిట్ సాధించారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా కొలువుదీరారు.. �