ఖమ్మం : కరోనాతో ఓ పంచాయతీ కార్యదర్శి మృత్యువాతపడ్డారు. జిల్లాలోని బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి పల్లా సుధీర్ (39) ఈ నెల 8న బోనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ నిర్ధారణ పరీక్ష
మహబూబ్నగర్/దేవరకద్ర : జిల్లాలోని దేవరకద్ర పశువుల సంతకు సంబంధించి నకిలీ రశీదు పుస్తకాలను ముద్రించి సంత ఆదాయాన్ని గండి కొట్టిన వ్యవహారంలో ఎంపీడీవో, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసినట్లు జిల్�