యాదాద్రి భువనగిరి : వృధ్యాప్య పింఛన్లలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రశ్నించినందుకు పోస్ట్మాన్ ఓ పంచాయతీ కార్యదర్శిపై దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి విళ్తే..జిల్లాలోని సంస్థాన్ నారాయణ పురం మండల పరిధిలోని గుజ్జ గ్రామంలో వృద్ధులకు ఇచ్చే పింఛన్ డబ్బులను పోస్ట్మాన్ కట్ చేసుకుని ఇస్తున్నాడని గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీంతో సదరు పోస్ట్మాన్ని వివరణ అడగడానికి వెళ్లిన పంచాయతీ కార్యదర్శిపై పోస్ట్ మాన్ దాడికి పాల్పడ్డాడు. వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి : మంత్రి ఐకే రెడ్డి
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని లక్ష పుష్పార్చన