పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతూ వృద్ధులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ఘటన బుధవారం మండలంలోని జాజాపూర్లో చోటు చేసుకున్నది. పంచాయతీ కార్యదర్శి సుమలత గ్రామంలో మం గళవారం నుంచి పింఛన్ల పంపిణీ చేస్�
పంచాయతీ కార్యదర్శి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేర కు.. అడ్డాకుల మండలానికి చెందిన రాజశ్రీ(39)కి నారాయణపేటకు చెందిన శ్యాం సుందర్తో వివాహం కాగా..
ఇందిరమ్మ ఇల్లు బిల్లు మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన గంగాధర మండలంలో సంచలనం గా మారింది. ఏసీబీ అధికారులు, బాధితుడి కథనం మేరకు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం �
పంచాయతీ కార్యదర్శి తనపై కేసు పెట్టించారని మనస్తాపానికి గురైన ఓ దళిత మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లిలో చోటుచేసుకున్నది.
Karimnagar | కొంతమంది ప్రభుత్వ అధికారులు లంచం లేనిదే పని చేయరు. లంచం ఇస్తేనే పని జరుగుతుంది.. ఫైలు ముందుకు కదులుతుంది. అలాంటి అవినీతి అధికారులు అప్పుడప్పుడు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ�
Kollapur : కొల్లాపూర్ నియోజవర్గంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ (BRS) పార్టీ నాయకులు, కార్యకర్తలకు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి (Dureddy Raghuvardhan Reddy) ముఖ్య సూచన చేశారు.
Gold theft | ధర్మపురిలో బస్ దిగాక పోచమ్మ గోదావరి వరకు ఆటో కావాలని అక్కడున్న ఆటోవాలాల్ని అడిగింది. రూ.50 కిరాయి అనడంతో ఎక్కువ అనుకొని నడిచి వెలదామని బయలుదేరింది. అయితే వృద్ధురాలి వెనకాలే ఫాలో అవుతున్న ఓ 40 ఏళ్ల వ్యక�
నిడమనూరు మండల కేంద్రానికి చెందిన పంచాయతీ కార్యదర్శి గ్రామంలో అక్రమ పద్ధతిలో బిల్లులు వసూలు చేసి, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు కొండేటి శ్రీను, మండల కార్యద
Panchayat Secretary | సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రానికి చెందిన ఏటి బాబు సిద్దిపేట రూరల్ మండలంలోని రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. పంచాయతీ కార్యదర్శి బాబు భార్య జ్యోతి అంగ�
బీఆర్ఎస్ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి పేరిట నెలనెలా ప్రతి పంచాయతీకి జనాభాను బట్టి రూ.15 నుంచి 35 లక్షల రూపాయలు విడుదల చేయడంతో పల్లెల రూపురేఖలే మారిపోయాయి.
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గొడిసెర్యాల పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ రూ.12వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ మధు వివరాల ప్రకారం.. గొడిసెర్యాలకు చెందిన ఓ వ్యక్తి వాటర్ ప్లాంటు, షెడ్డు న