పంచాయతీ కార్యదర్శులకు కాంగ్రెస్ నేతలు తలనొప్పిగా మారారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వారి బాధలు భరించలేక సెక్రటరీలు టెన్షన్ పడుతున్నారు. స్థానిక నేతల చెప్పినట్టు నిబంధలనకు విరుద్ధంగా చేయబోమన్న కార్యదర�
Panchayat Elections | జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం కులగణన చేపట్టామని, దీంతో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు లేక
Village Plants | ఎండాకాలంలో వాటికి నీటిని అందిస్తే వర్షాకాలంలో వాటికి నీటిని అందించాల్సిన అవసరం ఉండదు. కానీ ఎండాకాలంలో గ్రామ పంచాయతీల ద్వారా ఏర్పాటు చేసిన ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాల్సి ఉంటుంది. కానీ చాలా గ్
పల్లెల్లో నీటి ఎద్దడి ముంచుకొస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని పలు పంచాయతీల్లో తాగునీటి తండ్లాట మొదలైంది. ఇది మే నాటికి తీవ్రరూపం దాల్చే ముప్పు కనిపిస్తున్నది. ఓవైపు అడుగుంటిన భూగర్భజలాలు.. మరోవైపు
Panchayat Secretaries | గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసినప్పటి నుంచి గ్రామాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయింది. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ప్రత్యేకాధికారు�
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్లో ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. అందుకోసం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను నియమించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యక�
Villages Fund | రామాయంపేట మండలంలో గ్రామ పంచాయతీల పరిస్థితి దీనస్థితిలో ఉన్నాయి. కనీసం పారిశుధ్య సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా పంచాయతీలో చిల్లిగవ్వలేదు. సర్పంచుల కాలం ముగిసి ప్రత్యేక అధికారుల ఆధీనంలోకి వెళ్�
కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెసీమలు నిరాదరణకు గురవుతున్నాయి. స్థానిక సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. ఏడాది కాలంగా గ్రామాలకు నిధులు లేవు. ప్రజాప్రతినిధులు లేరు.
నల్లగొండ జిల్లాలో క్షేత్రస్థాయి పాలన వ్యవహారాల్లో కీలకమైన గ్రామ, మండల పరిషత్ విభాగం అధికారులు బుధవారం నుంచి సామూహికంగా సెలవుల్లోకి వెళ్లారు. 9 నెలలుగా నిధులు రాకున్నా.. సొంత ఖర్చులతో విధులు నిర్వర్తిస్