రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ కొత్త దుమారం రేపుతున్నది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ(పీఆర్ఆర్డీ)లో వేళ్లూనుకున్న అవినీతిని మళ్లీ తెరపైకి తెస్తున్నది. కొందరు ఏకంగా సీఎం రేవంత్
జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల విధులు కత్తిమీద సాములా మారాయి. పంచాయతీలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినప్పటికీ విధులు సక్రమంగా నిర్వర్తించాలని, విధి నిర్వహణలో అలసత్వం పేరుతో అధికారుల ఆదేశాలు పంచాయతీ కార్�
గ్రామ పంచాయతీల పాలన పూర్తిగా పడకేసింది. పాలక వర్గాలు లేకపోవడం, స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణ కరువవడం, మండల పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం కొందరు పంచాయతీ కార్యదర్శులకు వరంగా మారింది. దీంతో గ్రామాల్లో �
Sanitation | రాయపోల్లో వైన్స్ షాప్, హోటల్స్ దగ్గర ఉన్న ప్లాస్టిక్ తొలగించాలని ఒకవేళ షాప్ వాళ్ళు ప్లాస్టిక్ గ్లాసులు వినియోగిస్తే జరిమానా విధించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో �
జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల పని కత్తి మీద సాముల మారింది. పంచాయతీల్లో వివిధ పనుల నిర్వహణకు నిధులు ఇవ్వని సర్కార్.. నిర్లక్ష్యం పేరుతో కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నది. మరోవైపు తమను పర్మినె�
నల్లగొండ ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తూ బదిలీపై సంగారెడ్డి జిల్లాకు బదిలీపై వెళుతున్న సిరిపురం వెంకటరెడ్డి సేవలు మరువలేనిది అని నల్లగొండ మండల పంచాయతీ కార్యదర్శులు అన్నారు.
MLA Sunitha Lakshma Reddy | గ్రామపంచాయతీలకు నిధులు ఇవ్వడం చేతకాక కార్యదర్శులకు మెమో జారీ చేయడం చూస్తుంటే గ్రామ ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ది ఉందో అర్ధమవుతుందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఎద్దేవా చ�
మున్సిపాలిటీలో గ్రామాలు విలీనమైతే తమ దశ మారుతుందనుకుంటే అయిదు నెలలుగా చిరుద్యోగులకు కనీస వేతనాలు కరువయ్యాయని కార్మికులు వాపోతున్నారు. మరోవైపు పేరుకే విలీనమైనా పంచాయతీరాజ్ ఉద్యోగులను మున్సిపల్ పరి�
Harish Rao | గ్రామాల్లో కుంటుపడిన పారిశుద్ద్యం, మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ, ఇతర సమస్యల గురించి మంత్రి సీతక్కకు మాజీ మంత్రి, స
పచ్చదనానికి, పరిశుభ్రతకు నిలయంగా గ్రామాలను తీర్చిదిద్దడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలివ్వగా కాంగ్రెస్ ప్రజా పాలనలో ఏకంగా చెత్త సేకరణ వ్యవస్థ కుప్పకూలింది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పాలన అస్త్యవస్తంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిధుల్లేక గ్రామాల అభివృద్ధి అటకెక్కింది. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ పూర్తి�
Telangana | ‘ఇక మేము ఈ ఆర్థిక భారాన్ని మోయలేం.. రూ. లక్షల్లో అ ప్పులు తెచ్చి పంచాయతీలను నడిపిస్తున్నం. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక మనోవేదనకు గురవుతున్నం.
పంచాయతీ కార్యదర్శుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శులు అన్నారు. జేఏసీ కార్యచరణలో భాగంగా నల్లగొండ మండల పంచాయతీ కార్యదర్శులు సోమవారం నల్లగొండ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడ�