నల్లగొండ జిల్లాలో క్షేత్రస్థాయి పాలన వ్యవహారాల్లో కీలకమైన గ్రామ, మండల పరిషత్ విభాగం అధికారులు బుధవారం నుంచి సామూహికంగా సెలవుల్లోకి వెళ్లారు. 9 నెలలుగా నిధులు రాకున్నా.. సొంత ఖర్చులతో విధులు నిర్వర్తిస్
నల్లగొండ జిల్లాలో పంచాయతీ విభాగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు సంచలనంగా మారాయి. జిల్లా ఉన్నతాధికారులకు, ఆ శాఖలోని అధికారులు, సిబ్బందికి మధ్య కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం తాజాగా పలువురి
గ్రామాల్లో అభివృద్ధి పనుల నిర్వహణ కోసం ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలి. కానీ సర్పంచుల పదవీ కాలం ముగియడంతోపాటు ప్రభుత్వం పంచాయతీలకు నిధులు మంజూరు చేయకపోవడంతో గ్రా మ పంచాయతీ ఖాతాలు ఖాళీగా �
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో రోజూవారి టార్గెట్ను కచ్చితంగా పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కిష్టాపూర్, రేండ్లగూడ, ధర్మారం గ్రామాల్లో పంచాయత�
గ్రామ పంచాయతీల నిర్వహణకు నిధులు విడుదల చేయాలని కోరుతూ మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు గురువారం ఎంపీడీవో భానోతు జయరామ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ...
రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల వేతనాల పెంపుపై ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ అధ్యక్షుడు పీ మధుసూదన్రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవా
పండ్ల మొక్కలతోపాటు ప్రజలకు ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వాలని అదనపు కలెక్టర్, డీఆర్డీవో విద్యాచందన అధికారులకు సూచించారు. లక్ష్మీదేవిపల్లి, బసవతారక కాలనీ, జగన్నాథపురం, కేశవా�
గ్రామ పంచాయతీల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అత్యంత కీలకమని, సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల పని తీరుతోనే స్వచ్ఛ సర్వేక్షన్లో జిల్లా, జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకున్నామని జగిత్�
మంత్రి హరీశ్రావు నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నందున పక్కా ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సం
పాలన సౌలభ్యం కోసం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసిన ఘ నత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, సమాచార పౌర సం బంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి తెలిపారు.