మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో రోజూవారి టార్గెట్ను కచ్చితంగా పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కిష్టాపూర్, రేండ్లగూడ, ధర్మారం గ్రామాల్లో పంచాయత�
గ్రామ పంచాయతీల నిర్వహణకు నిధులు విడుదల చేయాలని కోరుతూ మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు గురువారం ఎంపీడీవో భానోతు జయరామ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ...
రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల వేతనాల పెంపుపై ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ అధ్యక్షుడు పీ మధుసూదన్రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవా
పండ్ల మొక్కలతోపాటు ప్రజలకు ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వాలని అదనపు కలెక్టర్, డీఆర్డీవో విద్యాచందన అధికారులకు సూచించారు. లక్ష్మీదేవిపల్లి, బసవతారక కాలనీ, జగన్నాథపురం, కేశవా�
గ్రామ పంచాయతీల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అత్యంత కీలకమని, సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల పని తీరుతోనే స్వచ్ఛ సర్వేక్షన్లో జిల్లా, జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకున్నామని జగిత్�
మంత్రి హరీశ్రావు నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నందున పక్కా ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సం
పాలన సౌలభ్యం కోసం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసిన ఘ నత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, సమాచార పౌర సం బంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి తెలిపారు.
Panchayat Secretaries | పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. 4 సంవత్సరాల శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను, నిర్దేషించిన నిబంధనల మేరకు వారి పనితీరును పరిశీలించి,
ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23వ తేదీ వరకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని డీపీవో శ్రీనివాస్ అన్నారు. భిక్క నూరులోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆయన శ
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ కోరింది. శనివారం సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఖైరతాబాద్లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సం
గ్రామ అభివృద్ధి ప్రణాళిక పకడ్బందీగా రూపొందించాలని జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కరీంనగర్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం కరీంనగర్, తిమ్మాపూర్, కొత్త�
కష్టపడితే సాధించలేనిదేదీ లేదనడానికి నిదర్శనం ఆయన. ఈఈఈ పూర్తి చేసి విద్యుత్ శాఖ ఏఈగా ఉద్యోగం సాధించిన ఆ యువకుడు, కలెక్టర్ ఉషారాణిని స్ఫూర్తిగా తీసుకొని ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మంచిర్యాల జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల నైపుణ్యాన్ని పెంచడానికి అదనపు కలెక్టర్ రాహుల్ వినూత్నంగా ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా రాష్ట్రంలోనే తొలిసారిగా కలెక్టరేట్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా బుధ�
Mancherial | ఊరు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఊరు బాగుండాలంటే క్షేత్రస్థాయిలో పరిపాలన అభివృద్ధి పథంలో సాగాలి. అందులో పంచాయతీ కార్యదర్శులది ముఖ్యపాత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాకు కలెక్టర్ ఎలాగో, గ్రామానికి �