పంచాయతీరాజ్శాఖలో పదోన్నతుల వ్యవహారం ఇప్పటికే వివాదాస్పదంగా మారగా, కొత్తగా వసూళ్ల దందా వెలుగులోకి వచ్చింది. అనర్హులు, కేసులున్న వారికి పదోన్నతులు కట్టబెట్టిన వ్యవహారం మరువకముందే వసూళ్ల పర్వం బహిర్గత�
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో భారీస్థాయిలో ప్రమోషన్లు కల్పిస్తూ ప్రభుత్వం వేర్వేరుగా రెండు ఉత్తర్వులను జారీచేసింది. 50 మంది ఎంపీడీవోలకు, జిల్లా పంచాయతీ అధికారులకు (డీపీవోలు) జిల్లా పరిషత్ డిప్యూటీ చీఫ్ ఎ
రాష్ట్రంలో సర్పంచ్లు, ఉప సర్పంచ్లుగా ఎన్నికైనవారు ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్తోపాటు గ్రామపంచాయతీ పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం తాజాగా గెజిట్ విడుదల చే�
రాష్ట్రంలో అభివృద్ధి పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేండ్లుగా కాంట్రాక్టర్లకు అరకొరగా బిల్లులు చెల్లిస్తుండడంతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల్లో రోడ్ల పనులు నిలిచిపోయా�
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖలోని ఇంజినీరింగ్ విభాగం శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది.
పంచాయతీరాజ్శాఖకు సంబంధించి హైబ్రిడ్ యాన్యుయిటీ మోడ్(హ్యామ్) ప్రాజెక్టుల కోసం టెండర్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానున్నది. ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజినీర్-ఇన్-చీఫ్ జోగారెడ్డి ఏర్పాట్లు పూర్త�
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ము మ్మరం చేసింది. ఎన్నికల నిర్వహణకు ముఖ్యమైన ఓటరు జాబితాను గ్రామం యూనిట్గా వార్డుల వారీగా రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది.
మున్సిపాలిటీలో గ్రామాలు విలీనమైతే తమ దశ మారుతుందనుకుంటే అయిదు నెలలుగా చిరుద్యోగులకు కనీస వేతనాలు కరువయ్యాయని కార్మికులు వాపోతున్నారు. మరోవైపు పేరుకే విలీనమైనా పంచాయతీరాజ్ ఉద్యోగులను మున్సిపల్ పరి�
రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్తున్న మాటలు పచ్చి అబద్ధాలేనని ఇప్పటికే తేలిపోయింది. అదే అబద్ధాల బాటలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృ�
తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్శాఖలో పలువురికి ప్రమోషన్లు కల్పించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లా పంచాయతీ ఆఫీసు (పీడీవో)ల్లో పనిచేస్తున్న 22మంది జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టులకు సీనియర్ అసిస్టెంట్లు�