స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ము మ్మరం చేసింది. ఎన్నికల నిర్వహణకు ముఖ్యమైన ఓటరు జాబితాను గ్రామం యూనిట్గా వార్డుల వారీగా రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది.
మున్సిపాలిటీలో గ్రామాలు విలీనమైతే తమ దశ మారుతుందనుకుంటే అయిదు నెలలుగా చిరుద్యోగులకు కనీస వేతనాలు కరువయ్యాయని కార్మికులు వాపోతున్నారు. మరోవైపు పేరుకే విలీనమైనా పంచాయతీరాజ్ ఉద్యోగులను మున్సిపల్ పరి�
రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్తున్న మాటలు పచ్చి అబద్ధాలేనని ఇప్పటికే తేలిపోయింది. అదే అబద్ధాల బాటలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృ�
తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్శాఖలో పలువురికి ప్రమోషన్లు కల్పించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లా పంచాయతీ ఆఫీసు (పీడీవో)ల్లో పనిచేస్తున్న 22మంది జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టులకు సీనియర్ అసిస్టెంట్లు�
కేసీఆర్ పాలనా దక్షతకు మరో గుర్తింపు దక్కింది. బీఆర్ఎస్ హయాంలో పల్లెప్రగతికి ఇచ్చిన ప్రాధాన్యానికి అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ పల్లెలకు ఉత్తమ ఘనత దక్కింది.
ఉమ్మ డి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో ములుగు మినహా మిగతా ఐదు జిల్లాల్లో సుమారు 715 మం దిపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కార�
ఎన్నికల సిబ్బంది శిక్షణపై గందరగోళం నెలకొన్నది. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ మేరకు రిటర్నింగ్ (ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల (ఏఆర్వోల)కు గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కృషితో జనగామ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత రోడ్లకు మహర్దశ వచ్చింది. జనగామ, చేర్యాలలో బీటీ, పీడబ్ల్యుడీ రోడ్ల మరమ్మతు పనుల కోసం ప్రభుత్వం నుంచి రూ.9.31 కోట్లు మంజూరు చేయిం�
కాంగ్రెస్ పాలనలో పంచాయతీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. పన్నెండు నెలలుగా గ్రాంట్లు రాకపోవడంతో జీపీలు ఆర్థికంగా చతికిల పడ్డాయి. రోజువారీ పనులకు కూడా పైసా లేక కార్యదర్శులే సొంతంగా జేబుల నుంచి ఖర్చు
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదన్న భయంతోనే సీఎం రేవంత్రెడ్డి సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకపోవడంతోపాటు ఎన్నికలకు వెళ్లడం లేదని సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన మాజీ సర్పంచ్లు కాల్వ ఎల్లయ్�
పెండింగ్లో ఉన్న సర్పంచ్ల బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సోమవారం అసెంబ్లీలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ నియోజకవర్గంలో బిల్లులు రాకపోవడంతో సర్పంచ్లు ఎదుర�
పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లికి జాతీయ పంచాయతీ పురస్కారం వరించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 9 అంశాలను పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా ఉత్త మ పంచాయతీలకు దీన్దయాళ్ ఉపాధ్యా య్ పంచాయత్ సతత్�