రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికీ నీళ్లు ఇవ్వటం కాకుం�
ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలను ప్రజలు తిప్పి కొట్టేలా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలను చైతన్యం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నా రు. ధర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ �
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో వంద శాతం ప్రగతి సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ భవనాలు, తెలంగాణ హరితహ�
ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని, వాటి నష్టాన్ని వెంటనే అంచనా వే యాలని అధికారులను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఆదేశించారు. మెట్పల్లి మండలంలోని రంగ
ఇటీవల వరుసగా కురిసిన అతి భారీ వర్షాలతో వ్యాధుల ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు ఒకవైపు వైద్య ఆరోగ్య, మరోవైపు జిల్లా పంచాయతీ శాఖలు రంగంలోకి దిగాయి. ఇం�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. 16 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఒక్క పంచాయతీరాజ్శాఖ పరిధిలోనే రూ.305 కోట్ల నష్టం జరిగిందని ఆ శాఖ ప్రాథమిక అంచనా �
జాతీయస్థాయిలో ఏ అవార్డు ఇచ్చినా మన పల్లెలు, పట్టణాలే ముందు వరుసలో ఉంటున్నాయి. ఏ విభాగంలోనైనా మనమే మేటి. మరో రాష్ట్రం లేదు మనకు సాటి. దీనికి వచ్చిన అవార్డులే నిదర్శనం.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా పంచాయతీరాజ్శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నది. దీంతో ప్లాస్టిక్ స్థానంలో స�
CM KCR | తెలంగాణ పంచాయతీలు పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు అభివృద్ధి ఇతివృత్తంతో దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి చేతులమీదుగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులన�
రాష్ట్రంలోని రహదారులు ఇక అద్దంలా మెరువనున్నాయి. వీటికి గతం లో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభు త్వం 2023 -24 వార్షిక బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది.
రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతున్నదని, రాజ్యాంగ ఆశయాలు, స్ఫూర్తిని ప్రతి ఒకరూ కొనసాగించాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 3,686 పంచాయతీలకు సొంత భవనాలను మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున, మొత్తంగా రూ.737 కోట్ల వరకు ఖర్చు చేయనున్న
Minister Dayakar Rao | రాష్ట్రంలోని పంచాయతీరాజ్ రోడ్లను అందంగా, అద్దంలా ఉంచాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శాఖను పునర్వవస్థీకరణ వేగవంతం చేయాలని మంత్రి దయాకర్రావు ఆదేశించారు. అధికారాలు, బాధ్యతలను వికేంద్రీకరించి,