CM KCR | తెలంగాణ పంచాయతీలు పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు అభివృద్ధి ఇతివృత్తంతో దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి చేతులమీదుగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులన�
రాష్ట్రంలోని రహదారులు ఇక అద్దంలా మెరువనున్నాయి. వీటికి గతం లో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభు త్వం 2023 -24 వార్షిక బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది.
రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతున్నదని, రాజ్యాంగ ఆశయాలు, స్ఫూర్తిని ప్రతి ఒకరూ కొనసాగించాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 3,686 పంచాయతీలకు సొంత భవనాలను మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున, మొత్తంగా రూ.737 కోట్ల వరకు ఖర్చు చేయనున్న
Minister Dayakar Rao | రాష్ట్రంలోని పంచాయతీరాజ్ రోడ్లను అందంగా, అద్దంలా ఉంచాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శాఖను పునర్వవస్థీకరణ వేగవంతం చేయాలని మంత్రి దయాకర్రావు ఆదేశించారు. అధికారాలు, బాధ్యతలను వికేంద్రీకరించి,