పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లికి జాతీయ పంచాయతీ పురస్కారం వరించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 9 అంశాలను పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా ఉత్త మ పంచాయతీలకు దీన్దయాళ్ ఉపాధ్యా య్ పంచాయత్ సతత్�
నియోజకవర్గంలో ని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల రోడ్లు ధ్వంసమై గుంతలమయంగా మారాయని, ప్రభుత్వం వెంటనే ఆధునీకరించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్వ విజయ్కుమార్ డిమాండ్ చేశారు.
Telangana | రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పార్థసారథిని కొనసాగిస్తారా? కొత్త వారిని నియమిస్తారా? అనేది అసక్తికరంగా మారింది. పార్థసారథి పదవీ కాలం ఈ నెల 8తో ముగియనున్నది. పార్థసారథిని మరో ఏడాదిపాటు కొనసాగించే అవకాశం
Grama panchayats | రాష్ట్రంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీలను చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ, మండలి బిల్లును ఆమోద�
పెరిగిన జనాభాకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖకు బడ్జెట్ కేటాయింపులను పెంచాల్సింది పోయి కాంగ్రెస్ సర్కారు ఈ ఏడాది బడ్జెట్లో తగ్గించి చిన్నచూపు ప్రదర్శించింది. నిరుడు బీఆర్ఎస్ ప్రభుత్వ కేటాయింపుల కం
పంచాయతీరాజ్ శాఖలో బదిలీలకు కొందరు సీనియర్ మండల పరిషత్ అధికారులు (ఎంపీవోలు) కొత్త భాష్యం చెప్పారు. ఈ బదిలీలను ముందే ఉహించి అంతర్గత బదిలీలతో సర్దుకున్నారు. మల్టీ జోన్ పోస్టులకు సంబంధించిన బదిలీల నుంచి
రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల పాలకవర్గాలు ఖాళీ కానున్నాయి. బుధ, గురువారాలతో పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్లకు స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది.
ఏసీబీ దాడుల్లో ప్రభుత్వ ఉద్యోగులు తరచూ పట్టుబడుతున్నా.. తీరు మారడం లేదు. తాజాగా ఉమ్మడి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు కలకలం సృష్టించాయి. పంచాయతీ రాజ్ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు తోటి ఉద్య�
ZP CEO's Transfers | తెలంగాణలో ప్రభుత్వ అధికారుల బదిలీల కొనసాగుతున్నది. ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా పంచాయతీరాజ్శాఖలోని అధికారులను బదిలీ చేసింది.
TS MPDO's Transfers | తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతున్నది. నిన్న డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా ఎంపీడీవోలను బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సేవ�
పల్లెల్లో పారిశుధ్య కార్యక్రమాల అమలుకు పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. బుధవారం నుంచి ఈనెల 15వ తేదీ వర కు నిర్వహించే స్పెషల్డ్రైవ్ కోసం అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. సర్పంచుల కాల�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ శాఖల్లో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. కీలకమైన పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ ,రవాణాశాఖల్లో బదిలీలపై జోరుగా ఊహాగనాలు వినిపిస్�
రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికీ నీళ్లు ఇవ్వటం కాకుం�
ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలను ప్రజలు తిప్పి కొట్టేలా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలను చైతన్యం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నా రు. ధర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ �