ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వరి ఈనిన దశలో సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. పంటను కాపాడుకునేందుకు రైతులు చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే రూ.వే�
KCR Birthday Celebrations | కస్నతాండలో జిల్లా పార్టీ అధ్యక్షుడు తాత మధుసూదన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు (KCR Birthday Celebrations) సంబురంగా జరిగాయి. గిరిజన తండా (Tribal Thandas) గ్రామ ప్రజ
పాలేరు నియోజకవర్గ రైతులు రాష్ర్టానికి రాజులయ్యే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్�
పాలేరు నియోజకవర్గంలో తొలి మున్సిపాలిటీ ప్రకటన కొద్దిరోజుల్లో వచ్చే అవకాశముంది. ఇందుకు సంబంధించిన మండల, జిల్లాస్థాయి ప్రక్రియ ముగిసింది. అయితే గతంలో అనుకున్నట్లుగా 10 పంచాయతీలు కాకుండా.. 12 పంచాయతీలు విలీన
ఈ వానకాలం సీజన్లో పాలేరు నియోజకవర్గంలో ఆయకట్టు చివరి భూములకు కూడా ఎస్సారెస్పీ నీళ్లు అందించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అందుకోసం ఇరిగేషన్ అధికారులు చర్యలు తీస�
రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృత
పాలేరు నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
పాలేరు నియోజకవర్గ ప్రజలను జన్మజన్మలా గుర్తుపెట్టుకుంటానని, వారి రుణం తప్పకుండా తీర్చుకుంటానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ‘మీ చెంతకే మీ మంత్రి పొంగులేటి’ అనే నినాదం�
పాలేరు నియోజకవర్గం మీదుగా వెళ్తున్న రైల్వే లైన్ మార్పు కోసం కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడుతానని, రైతుల ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి, పాలే�
జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశం రసాభాసగా ముగిసింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయమైన సంజీవరెడ్డి భవనంలో మంగళవారం మహిళా కాంగ్రెస్ సమావేశం జరిగిం�
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. రాష్ట్రంలో దళితుల ఆర్థికాభివృద్ధిని మెరుగుపర్చేందుకు నాటి ముఖ్యమంత్రి కే
రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎంతకష్టమైనా అమలుచేసి తీరుతామని, రాష్ట్ర ప్రజలకు రెండు, మూడ్రోజుల్లో మరో రెండు తీపి కబుర్లును అందించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖల �
ఎన్నికల మ్యానిఫెస్టోలో తాము చెప్పిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అధికారులందరూ తమ శాఖలకు సంబం
జిల్లాలోని పాలేరు నియోజకవర్గ ఓటర్లు అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదు చేశారు. ఓటు హక్కుపై తమ చైతన్యాన్ని చాటారు. నియోజకవర్గంలో పోలింగ్శాతం 90.91గా నమోదైంది. అలాగే అత్యధికంగా నేలకొండపల్లి మండలంలో పోలింగ్ శాత
పాలేరు నియోజవర్గంలో తుది ఓటర్ల జాబితా ప్రకారం యువ ఓటర్లు 27.50 శాతం ఉన్నారు. 39 వేల మందికిపైగా కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో అధికంగా యూత్ ఓటర్లు ఉన్నాయి. గురువారం జరిగిన పోలింగ్లో అ�