కూసుమంచి, సెప్టెంబర్ 5: ఖమ్మం జిల్లాలోని పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు సోమవారం భద్రాచలంలో కన్నుమూశారు. 1983లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి భూపతిరావు సీపీఐ తరఫున గెలుపొంది రె�
కూసుమంచి: రోడ్డు ప్రమాదంలో మరణించిన బెటాలియన్ కానిస్టేబుల్ కనకం వీరబాబు అంతిమ యాత్ర గురువారం జరిగింది. కూసుమంచి మండలం కేంద్రంలో బెటాలియన్ పోలీసులతోపాటు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో అధికారలాంఛనాలతో అంత�
ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మిషన్ భగీరథ ఉద్యోగుల జీతాలకు గత 5నెలలుగా చెల్లింపు ఆలస్యం కావటంతో వాళ్లు తమ సమస్యను పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డికి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మె
నేలకొండపల్లి :భైరవునిపల్లి గ్రామంలో రైతులు తమ పొలాలకు వెళ్లడానికి ఇబ్బందికలుగుతోంది. ఈ సమస్య ను పరిష్కరించేందుకు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి ముందుకువచ్చారు. డొంక రోడ్లను బాగు చేయడానికి ఎమ్మ�
వైఎస్ షర్మిల | తాను ఎక్కడి నుంచి పోటీ చేయనున్నది వైఎస్ షర్మిల ఇవాళ స్పష్టతనిచ్చారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీచేయనున్నట్లు షర్మిల ప్రకటించారు.