పాలేరు నియోజకవర్గంలో తనదే జయమని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అధికారమని తేల్చిచెప్పారు.
అభివృద్ధి చేసిన ప్రభుత్వానికే పట్టం కట్టాలని పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా మరింత అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చునని అన్నారు. ఖమ్మం రూరల్�
బయటి వ్యక్తులకు, మాయమాటలకు పాలేరు నియోజకవర్గంలో చోటులేదని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. పాలేరు ప్రజలెప్పుడూ మంచి చేసే వాళ్లవైపే ఉంటారని అన్నారు. ఇక్కడి ప్�
బీఆర్ఎస్తోనే పాలేరు నియోజకవర్గ ప్రగతి సాధ్యమని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఇదే ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ సహకారంలో ఇప్పటికే నియోజకవర్గాన్ని అన్ని రంగ�
కాంగ్రెస్ అంటే ప్రజలకు గోస అని, బీఆర్ఎస్ అంటే భరోసా అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పొరపాటున కాంగ్రెస్ను నమ్మితే ప్రజలకు మరోసారి గోస తప్పదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా �
కేసీఆర్ ప్రభుత్వ పథకాలే తన గెలుపునకు నాంది అని బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో తన విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఎవరెన్ని ఎత్తులు వేసి�
ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలకు తెరలేపిన చివరకు ప్రజల ఆశీర్వాదంతో పాలేరులో గులాబీజెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల దాఖలు పర్వం ఊపందుకున్నది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నేరుగా నామినేషన్లు దాఖలు చేయకపోయినా వారి అనుచరులు, పార్టీ నేతలు అభ్యర్థుల తరఫున మంగళ
బీఆర్ఎస్ సర్కారులో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాయని పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆ పథకాలు కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని
బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తేనే రాష్ట్రంలో మరిన్ని పథకాలు అమలవుతాయని పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే ప్రస్తుత సంక
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కీలక ఘట్టం మొదలైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఎనిమిది మంది అభ్యర్థ�
‘గొప్ప పనులు చేసిన వారిని ప్రజలెప్పుడూ గొప్పవారిగానే చూస్తారు. అవకాశవాదులు మాత్రం ఎప్పుడూ ఏవేవో మాట్లాడుతుంటారు. కానీ.. గొప్పవారి స్థానం ప్రజల గుండెల్లో ఎప్పుడూ పదిలంగానే ఉంటుంది’ అని పాలేరు బీఆర్ఎస్�
బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి ప్రచార రథం కదిలింది. అధికారికంగా తొలిరోజు ప్రచారానికి ఆదివారం ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత ఖమ్మం రూరల్ మండలంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సతీ
పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం జీళ్లచెరువులో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ‘జన’ పరవళ్లు తొక్కింది. దారులన్నీ సభా ప్రాంగణానికి బారులు తీయడంతో బీఆర్ఎస్పై ఉన్న అభిమానం ఉవ్వె�
‘సీఎం కేసీఆర్ తీన్మార్, ఎమ్మెల్యే కందాళ దోబార్' అనే నినాదాలు మార్మోగాయి. కూసుమంచి మండలం జీళ్లచెరువులో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు అపూర్వ ఆదరణ లభించింది.