‘మీ ఓటుతో అసెంబ్లీ గుమ్మంలోకి ఎమ్మెల్యేగా పాలేరు బిడ్డను పంపిస్తే నియోజకవర్గంలోని దళితులందరికీ దళితబంధు పథకం వర్తింపజేస్తాం. నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. వారి బాగోగులు తెలుసుకుంటూ ఆపదలో ఆదుకునే కందాళ ఉపేం�
శాసనసభకు జరిగిన ఏ ఎన్నికల్లోన్నైనా జిల్లాలోని పాలేరు నియోజకవర్గం కీలకంగా మారింది. గత కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలను క్యాబినెట్ మంత్రులుగా అందించింది ఈ నియోజకవర్గమే. జిల్�
పాలేరు నియోజకవర్గంలో యువత ఓట్లే కీలం కానున్నాయి. జిల్లాలోనే అత్యధిక మంది యువతీ యువకులు ఓటర్లుగా ఉన్న నియోజకవర్గంగా పాలేరు నిలిచింది. తాజా ఓటర్ల జాబితా ప్రకారం.. పాలేరు నియోజకవర్గంలోని ఓటర్లలో యువ ఓటర్లే
పాలేరు నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. మండలంలోని ముటాపురం గ్రామంలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పం�
కూసుమంచి, సెప్టెంబర్ 5: ఖమ్మం జిల్లాలోని పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు సోమవారం భద్రాచలంలో కన్నుమూశారు. 1983లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి భూపతిరావు సీపీఐ తరఫున గెలుపొంది రె�
కూసుమంచి: రోడ్డు ప్రమాదంలో మరణించిన బెటాలియన్ కానిస్టేబుల్ కనకం వీరబాబు అంతిమ యాత్ర గురువారం జరిగింది. కూసుమంచి మండలం కేంద్రంలో బెటాలియన్ పోలీసులతోపాటు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో అధికారలాంఛనాలతో అంత�
ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మిషన్ భగీరథ ఉద్యోగుల జీతాలకు గత 5నెలలుగా చెల్లింపు ఆలస్యం కావటంతో వాళ్లు తమ సమస్యను పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డికి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మె
నేలకొండపల్లి :భైరవునిపల్లి గ్రామంలో రైతులు తమ పొలాలకు వెళ్లడానికి ఇబ్బందికలుగుతోంది. ఈ సమస్య ను పరిష్కరించేందుకు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి ముందుకువచ్చారు. డొంక రోడ్లను బాగు చేయడానికి ఎమ్మ�
వైఎస్ షర్మిల | తాను ఎక్కడి నుంచి పోటీ చేయనున్నది వైఎస్ షర్మిల ఇవాళ స్పష్టతనిచ్చారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీచేయనున్నట్లు షర్మిల ప్రకటించారు.