పాలమూరు యూనివర్సిటీ తెలంగాణ ఉన్నత విద్యారంగంలో అగ్రగామిగా నిలవాలని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీని తట్టుకొని ఎదిగేలా, దేశం గర్వించేలా జ్ఞాన ఆధారిత సమాజాన్ని నిర్మించాలని సూచ�
విద్యారంగంలో పాలమూరు యూనివర్సిటీ అగ్రగామిగా నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గురువారం పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించిన 4వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత
పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 16న గురువారం 4వ స్నాతకోత్సవం (కాన్వకేషన్) నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాలుగో స్నాతకోత్సవం పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో జరుగుతుంది. విద్యా�
మహబూబ్నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలోని ప్రధాన సింథటిక్స్ అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి 11వ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలకు తమ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని
పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. వేసవి సెలవులు ముగిశాక పీయూలో ఈనెల 16 నుంచి తరగతులు ప్రారంభమైనా అధికారులు ఇప్పటి వరకు వసతి గృహాల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించలేదు.
ప్రజాప్రతినిధులు, అధికారుల అసమర్థ పాలనలో పాలమూరు యూనివర్సిటీ వసతి గృహ విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నామంటూ ఆందోళనకు దిగారు. బుధవారం పాలమూరు యూనివర్సిటీ ప్రధాన ముఖద్వారం ఎదుట బైఠాయించి నిరసన చేప�
శరీరాన్ని, మనసును ఏకం చేసే అద్భుత సాధనం యోగా అని పాలమూరు యూనివర్సిటీ (Palamuru University ) వీసీ ఆచార్య జీవీ శ్రీనివాస్ అన్నారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది భారతదేశమని చెప్పారు.
పాలమూరు విశ్వవిద్యాలయం.. అంతా మిథ్యాలయంగా మారుతోందా..? అంటే అవుననే పరిస్థితులు ప్రజాపాలన ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్నాయి. బో ధన, పరిశోధన, పరిపాలన రంగాల్లో కీలక భూమిక పోషించే ఆచార్యుల నియామకాలు అటకెక్కాయ�
చేజారిన అవకాశం మళ్లీ తిరిగిరాదు.. మనలోని శక్తి సామర్థ్యాలను ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనూ తక్కువగా అంచనా వేయకుం డా సాధించాలనే సంకల్పబలంతోనే ముం దుకు సాగాలని పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ జీఎన్ �
పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ‘దోస్త్' (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ) మొదటి విడుత సీట్ల కేటాయింపు గు రువారం పూర్తయ్యింది. తొలి విడుతలో మొత్తం 3,358 మందికి మాత్రమే సీ�
Palamuru | కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అన్ని అర్హతలు ఉన్న యూనివర్సిటీ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని ఒప్పంద అధ్యాపకుల సంఘం నాయకులు డా. జ్ఞానేశ్వర్ డిమాండ్ చేశారు. మూడో రోజు సమ్మెలో భాగంగా సోమవార
Regularization | తమను క్రమబద్ధీకరించాలని ఒప్పంద అధ్యాపకులు శుక్రవారం పాలమూరు యూనివర్సిటీలో పరిపాలన భవనం ఎదుట నల్ల బ్యాడ్జెస్ ధరించి విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.