నిత్యం రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. అయినా ఉన్నత లక్ష్యాలు రాణించాలనే తపన తో ఓ వైపు చెప్పులు కుడు తూ మరో వైపు విద్యనభ్యసి స్తూ.. ఉన్నతంగా ఎదిగి.. వ ర్సిటీ అధ్యాపకుడిగా డాక్టరేట్ సాధించి యువతకు స్ఫూర్�
పాలమూరు వర్సిటీ వీసీ నియామకంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ట్రిపుల్ ఈ విభాగం ప్రొఫెసర్గా పనిచేస్తున్న జీఎన్ శ్రీనివాస్ను ప్రభుత్వం పాలమూరు వర్సిటీ వీసీగా నియమించింది. అయితే పాలమూరు వర్సిటీలో ఇం�
నాలుగు నెలల నిరీక్షణకు తెరపడింది. పీయూ ఉప కులపతికిగా ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ నియామకమయ్యారు. వీసీ నియామకంపై విద్యార్థులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తుండటంతో పాటు సమస్యలు పరిష్కారమవుతాయని ఆశా�
ఆర్థిక కారణాలతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కావొద్దనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ‘బోధనా రుసుముల చెల్లింపు పథకం’పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ పథకం కింద ప్రైవేట్ కళాశ
పాలమూరు విశ్వవిద్యాలయం.. ఆచార్యులు లేక వెలవెలబోతున్నది. బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నా.. వాటి భర్తీకి ప్రజాపాలన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ, ఔట్
పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడంతో ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు పెద్దదిక్కుగా ఉన్న ‘పాలమూరు విశ్వవిద్యాలయం’ మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతారని అంతా భావించారు. కానీ రేవంత్రెడ్డి ఈ ఏడా ద�
Job calendar | పాలమూరు వర్సిటీలో విద్యార్థులు నిరసనకు దిగారు. గద్దెనెక్కిన వెంటనే లక్ష ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్(Job calendar )ప్రకటించి వంద రోజుల్లోనే నెరవే రస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారం చేపట్టి ఏడు నెలలు కా�
పాలమూరు విశ్వవిద్యాలయం అంచెలంచెలుగా ఎదుగుతున్నది. సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలతోనే ప్రారంభమైన యూనివర్సిటీ క్రమంగా పలు రకాల కోర్సులతో ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నది.
పాలమూరు విశ్వవిద్యాలయంలోని పీజీ కళాశాలలో ఎంఎస్ఎన్ ల్యా బొరేటిస్ ఆధ్వర్యంలో మంగళవారం జాబ్మేళాను నిర్వహించినట్లు ప్లేస్మెంట్ అధికారి డా.అర్జున్కుమార్ తెలిపారు. మేళాను పీజీ కళాశాల ప్రిన్సిపాల�
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కొల్లాపూర్ పీజీ కళాశాలలోని హాస్టల్స్ను వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఆ కళాశాలలో విద్యార్థులు మంగళవారం నిరసన వ్య క్తం చేశారు.
పాలమూరు విశ్వవిద్యాలయం లో ఇంటిగ్రెటెడ్ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 27, 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సదస్సును నిర్వహించనున్నట్లు సదస్సు కన్వీనర్ డాక్టర్ శ్రీధర్రెడ్డి తెలిపారు.
జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో బుధవారం వసంత పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వ హించారు. ఈ సందర్భంగా మైసమ్మ ఆల యంలో వీసీ లక్ష్మీకాంత్రాథోడ్ ప్రత్యేక పూజ లు చేశారు. విద్యార్థులు ఉత్తమ ఫలి�