మహబూబ్నగర్ అర్బన్, మే 21 : పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్గా విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ లక్ష్మీకాంత్రాథోడ్ మే 21 నాటికి గడువు ము గిసింది. దీంతో మం గళవారం రాష్ట్ర ప్రభు త్వం ప్రభుత్వ ప్లా నింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ నదీమ్అహ్మద్ (ఐఏఎస్)ను ఇన్చార్జి వీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఆయన మార్గదర్శకంలోనే యూనివర్సిటీ నడవనున్నట్లు పీయూ అధికారులు తెలిపారు.