కాంగ్రెస్ సర్కారు తన మేనిఫెస్టోలో యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలని పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం
కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు అందరిని రెగ్యూలరైజ్ చేయాలని పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘ�
జీవో నెం.21 వెంటనే వెనక్కి తీసుకోవాలని పాలమూరు యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులు డిమాండ్ చేశారు. సోమవారం పీయూ పరిపాలన భవనం ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ జీవో ఉత్తర్వు జిరాక్స్ ప్రతులను దహనం చ�
GN Srinivas | యూజీసీ నూతన నిబంధనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే మనువాద బీజేపీ కుట్రలను వ్యతిరేకించాలంటూ పీడీఎస్ యూ ఆధ్వర్యంలో ఇవాళ పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వి
పాలమూరు యూనివర్సిటీలో మూడురోజుల న్యాక్ టీం పర్యటన శనివారంతో ముగిసింది. ఈటీం పీయూ క్యాంపస్తోపాటు యూనివర్సిటీ పీజీ కళాశాల, ఫార్మసీ కాలేజ్, కాలేజ్ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటు పీయూ పరిధిలో ఉన్న వనపర్తి, కొల�
అక్షరాస్యతలో వెనుకబడిన జిల్లాలో యూనివర్సిటీ స్థాపించడం పాలమూరు విద్యార్థులకు వరంగా మారింది. 2008-09 జూలై 27న పాలమూరు యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నది.
సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన సరుకులతో పౌష్టికాహారం అందిస్తూ.. పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ.. విద్యార్థుల సంక్షేమానికి అన్ని రకాల చర్యలు చేపడుతుంటే.. విద్యా సంస్థల్లోకి విద�
బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న బీసీ గర్ల్స్ హాస్టల్, టీచర్స్ కాలనీలోని బీసీ హాస్టల్ను నాయకులు సందర్శించారు.
ఉన్నత విద్యకు ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నా ఆచరణలో మాత్రం విద్యార్థుల దరి చేరకపోవడంతో పట్టభద్రులు పస్తులుంటున్నా రు. పాలమూరు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కొ ల్లాపూర్ పీజీ సెంటర్లో విద్యార్థులు
నిత్యం రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. అయినా ఉన్నత లక్ష్యాలు రాణించాలనే తపన తో ఓ వైపు చెప్పులు కుడు తూ మరో వైపు విద్యనభ్యసి స్తూ.. ఉన్నతంగా ఎదిగి.. వ ర్సిటీ అధ్యాపకుడిగా డాక్టరేట్ సాధించి యువతకు స్ఫూర్�
పాలమూరు వర్సిటీ వీసీ నియామకంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ట్రిపుల్ ఈ విభాగం ప్రొఫెసర్గా పనిచేస్తున్న జీఎన్ శ్రీనివాస్ను ప్రభుత్వం పాలమూరు వర్సిటీ వీసీగా నియమించింది. అయితే పాలమూరు వర్సిటీలో ఇం�
నాలుగు నెలల నిరీక్షణకు తెరపడింది. పీయూ ఉప కులపతికిగా ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ నియామకమయ్యారు. వీసీ నియామకంపై విద్యార్థులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తుండటంతో పాటు సమస్యలు పరిష్కారమవుతాయని ఆశా�