పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మహా అద్భుతం.. సీఎం కేసీఆర్ ఈ ఎత్తిపోతలకు రూపకల్పన చేయడంతో దేశంలోనే అతిపెద్దదిగా ఖ్యాతి దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నది. అంజనగిరి, ఏదుల లిఫ్ట్ల వద్ద ఉన్న సర్జ్పూల�
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పాలన సాగుతుందని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నాగర్
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భవిష్యత్ తరాలకు వరప్రదాయిని అని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్ఎల్ఐ పనులు ముందు
పాలమూరు ప్రాజెక్టుకు ఈఏసీ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్ష వల్లే ఇది సాధ్యమైందని
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజల దశాబ్దాల కల సాకారం కాబోతున్నది. సీఎం కేసీఆర్ పట్టుదల, ప్రత్యేక చొరవతో త్వరలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలు మన జిల్లాకు అందనున్నాయి. ఈ ప్రాజెక్టు ప�
బీజేపీ నేతలకు నిజంగా తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రంలోని ప్రభుత్వాన్ని ఒప్పించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా తీసుకురావాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సవాల్ విసిరారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి త్వరలో నీళ్లిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ వద్ద శనివారం నిర్వహించనున్న రైతు సంబురాల ఏర్పాట్ల�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు రావడంతో న్యాయం గెలిచిందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, లక్ష్మారెడ్డితోపాటు మంత్రి భట్టుపల్లిల�
Minister Sabitha Reddy | పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indrareddy) తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులను మంజూరు చే యాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీకి ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో గమ్యం, గమనం లేని నాయకుడు భట్టి విక్రమార్క అని, తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకుల సమూహం కాంగ్రెస్ పార్టీ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా �
కోర్టు కేసులతో ఇంటి దొంగలు అడ్డుకోవడంతోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో జాప్యం చోటుచేసుకున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా వట్టెం గ్రామ సమీపంలో నిర్మిస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, పరిగి, వికారాబాద్ ఎమ్మెల్యేలు మహేశ్రెడ్డ�