KCR | బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలు ఆలోచిస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. పాలనను గాలికి వదిలేసి పాత ప్రభుత్వంపై నిందలు వేయడమే లక్ష్యంగా ప
తొంబై శాతం పనులు పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పండబెడతారా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. కొడంగల్, నారాయణ్పేట ప్రాంతాలకు ఈ ప్రా�
ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని.. ఈ పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే కేవలం ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి రావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేట
కొన్ని రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆ దరిస్తే ఇప్పుడు ఉన్న దానికంటే రె ట్టింపు అభివృద్ధి చేస్తానని ఎక్సైజ్, క్రీడా శా ఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద�
కాంగ్రెస్కు ఓటు వేస్తే కష్టాలు తప్పవని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లి, తెలుగుగూడెం, జమిస్తాపూర్ గ్రామాల్�
పాల మూరును పూలపొదరిల్లు చేశామని, నేడు గంజి, అంబలి కేంద్రాలకు నిలయమైన ఉమ్మడి పాలమూరు జిల్లాను ప్రాజెక్టుల ద్వారా సాగునీరందించి సస్యశ్యామలం చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇతర రాష్ర్టాలకు వలసలు వెళ్లే పరి�
దేశవ్యాప్తంగా ప్రధాని, ముఖ్యమంత్రులు, ఇతర పార్టీల నాయకులు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, వారు చేసే ప్రచారాలకు, కేసీఆర్ యాత్రలకు చాలా తేడా ఉన్నది. కేసీఆర్ ఎక్కడ కూడా సాధ్యం కాని వాగ్దానాలు చేయరు.
వందేళ్ల చరిత్ర చూసినా అందరూ మెచ్చుకొనేలా పనిచేస్తానని ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జేజేఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గౌడ సం�
కృష్ణా నీటి వాటా తేల్చరు? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు? పాలమూరు అంటే ఎందుకంత చిన్నచూపు? తెలంగాణపై వివక్ష ఎందుకు? అని ప్రధాని నరేంద్ర మోదీని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ర
‘పదేండ్లసంది పగబట్టినట్టు వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ పాలమూరుకు మళ్లొస్తుండు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పైసా సాయం చేయని ప్రధాని, కరువు జిల్లాకు ఏకాణా ఇవ్వని మోదీ.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా బీడు భూముల్లో బంగారు పం టలను పండించేందుకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. 6.40 టీఎంసీల సామర్థ్యంతో నార్లాపూర్ అంజనగిరి రిజర్వాయర్ ఉన్నది.
తన సంకల్పం మీద ఎంత గట్టి నమ్మకం ఉంటే ఆయన ఈ మాట అనాలె. దేశంలో గొప్ప గొప్ప లీడర్లుగా కీర్తించబడ్డ నాయకులు కూడా ఓ కార్యం భుజాలకెత్తుకున్నప్పుడు ప్రజలకు ఇట్ల భరోసా ఇచ్చే ధైర్యం చేయలే.